Tag Telangana news updates

తలుచుకుంటేనే గుండె త‌రుక్కుపోతోంది..

harees rao

ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు సహాయక చర్యలో ఇప్పటికీ సరైన పురోగతి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి: మాజీ మంత్రి హరీష్ రావు   ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు అవుతోందని, మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారాయి  తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి…

రాష్ట్ర వ్యాప్తంగా దావత్ ఏ ఇఫ్తార్ ఘనంగా నిర్వహించండి ….

ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. ప్రతి సంవత్సరం…

ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు

బీజేపీపై విషం కక్కడమే వారి ఆ పార్టీల ఎజెండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,…

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఉచితంగా ఎల్‌ఆర్‌ఎల్‌ ‌చేస్తామని మాట తప్పారు ‌రైతు రుణమాఫీలోనూ మోసాలు అందరికీ అందని రైతు భరోసా సాయం శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీష్‌ ‌రావు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీష్‌ ‌రావు  విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

ఏ ‌పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై  రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌‌డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి…

మానసిక ఒత్తిడి వల్ల మహిళల్లో లైంగిక సమస్యలు

మానసిక ఒత్తిడి అనేది మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రధాన అంశం. దీర్ఘకాలిక ఒత్తిడి స్త్రీల లైంగిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సరైన అవగాహన, జీవనశైలి మార్పులు, మరియు చికిత్స కీలకం. మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే శారీరక మార్పులు మానసిక ఒత్తిడి వల్ల…

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…

18 ‌మంది సభ్యులతో యాదగిరిగుట్టకు ధర్మకర్తల మండలి

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వొచ్చే ఆలయాలన్నీ దేవాదాయశాఖ పరిధిలోకి.. •అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి18: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీ-డీ బోర్డు ఉంటుందని చెప్పారు. బోర్డు పదవీకాలం…