Tag Telangana news updates

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలి..

Ugadi

దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం (Ugadi) అందరికీ సంతోషాలను అందించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలన్నారు.…

కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా మారాలి

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సాగునీరుతో పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా మారాలని కేసీఆర్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది…

విద్యా వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెడదాం..

కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి   స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు విద్యావ్యవస్థపై రాతపూర్వక సూచనలు ఇవ్వండి శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని, మన విద్యా ప్రమాణాలు…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో విపక్షమే లేకుండా కుట్ర

కేసీఆర్‌ ‌హయాంలో 8 వేల హత్యలు.. లక్ష చోరీలు రేవంత్‌ ‌మంచోడు కాబట్టే..మీరు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఘాటు విమర్శలు అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్‌ఎస్‌ ‌ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆనాడు విపక్ష సభ్యులను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేగాకుండా విపక్షమే లేకుండా చేయాలని…

ప్రాజెక్టులపై వివక్ష ఎలాంటి లేదు..:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

Sitarama project lift works should be expedited

గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అప్పులను తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి దొరికేవి. కానీ మాకు వారసత్వంగా వొచ్చిన అప్పులకు అసలు వడ్డీ రూ.15 వేల కోట్లు చెలించాల్సి వొస్తుందన్నారు. ప్రాజెక్టుల అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి…

బెట్టింగ్ యాప్స్ నియంత్రణలో విఫలం ..: హరీష్ రావు 

బిఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వొచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది.  రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతున్నది. లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెయిలయ్యారు. డిజిపి అధికారికంగా విడుదల చేసిన లెక్కల…

కీచులాటలు మాని, కీలక సమస్యలపై మాట్లాడండి!

గత శనివారం చెన్నైలో ఒక అపూర్వ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ పూనిక మీద జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు కేరళ, పంజాబ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పద్నాలుగు రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. దేశ రాజకీ యాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్ట దలచిన కీలకమైన మార్పులను…

‘జ్ఞానపీఠం’ పై నిలిచిన ‘శుక్లా’

భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డును సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలిలో అద్భుతమైన చేసిన కృషికి గాను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన చిన్న కథా రచయిత, కవి, వ్యాసకర్త, సమకాలీన రచయితలలో ఒకరైన ప్రముఖ హిందీ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లా 59వ గ్రహీతగా ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి ఈ అత్యున్నత…

ప్రభుత్వానికి తెలియకుండానే సర్కులర్ జారీ చేశారనడం హాస్యాస్పదం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 22 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ వైస్ ఛాన్స్ లర్ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలంటూ ఓయూ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులు విద్యార్థులను బెదిరిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. భయబ్రాంతులకు…