Tag Telangana news updates

పది పరీక్షలపై పటిష్ట నిఘా

పరీక్షా కేంద్రాల వద్ద 8వేలకు పైగా సీసీ కెమెరాలు 40 మంది సిబ్బందితో కమాండ్‌ ‌సెంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి15 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ ‌కళాశాలల్లో వొచ్చే నెల 5 నుంచి ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షల్లో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు…

బిల్డర్స్ ‌కు స్వర్గధామం హైదరాబాద్‌

రాష్ట్రంలో బిల్డర్స్ ‌కు సంపూర్ణ సహకారమందిస్తాం.. హైదరాబాద్‌ను గ్రీన్‌ ‌సిటీగా మార్చేందుకు నిర్ణయం మూసీని నగరానికి వరంలా తీర్చిద్దుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : బిల్డర్స్, ‌డెవలపర్స్ ‌ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని, వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారికి రాష్ట్ర ప్రభుత్వం…

వ్వవసాయాధారిత పరిశ్రమలకు ఊతమివ్వాలి!

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచి స్తున్నా..అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దేశంలో సహజ వనరులు ఉన్నా, ఇంకా దిగుబడులపై ఆధార• •డుతున్నాం. వంటనూనెలు, పప్పుల దిగుమతులపై పునరా లోచన చేయాలి. సొంతంగా ఆహారధాన్యాలు  ఉత్పత్తి చేసు కునేలా రైతులను ప్రోత్సహించాలి. కార్పోరేట్లకు…

‌ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో నీటి సంక్షోభం

భూగర్భజలాలు పడిపోవడం ఆందోళనకరం.. మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : తెలంగాణను భూగర్భ జల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్‌ ‌పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భ జలాలు 56%…

నీటిపారుదల రంగంలో పారదర్శకత అవసరం

ప్రాజెక్ట్ ‌ల పురోగతి పై పర్యవేక్షణ పెంచాలి రాజస్థాన్‌లో జరిగే నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి సమగ్ర నివేదిక రూపొందించాలి ప్రాజెక్ట్ ‌ల పూడికతీతపై ఇతర రాష్ట్రాలకు దిశానిర్దేశం ఎస్‌ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ‌ల పురోగతిపై సమీక్ష పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

కులగణనతో ప్రజా సంక్షేమానికి బాటలు

దేశానికి రోడ్‌మ్యాప్‌ ‌కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీతో సిఎం రేవంత్‌ ‌భేటీ కేబినేట్‌పై చర్చించలేదని వెల్లడి న్యూదిల్లీ,  ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్‌ ‌మ్యాప్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు…

బర్డ్‌ఫ్లూపై సర్కారు అలర్ట్..‌ పలు సూచనలు

చికెన్‌ ‌తక్కువగా తినాలి … కోళ్ల ఫారాలను శానిటైజ్‌ ‌చేయాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ‌ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్‌ ‌తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో…

2008 ‌డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్లు (ఎస్‌జీటీ)లుగా నియామకం నెలకు రూ.నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అసలు సంగతేమంటే.. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1,399 మంది అభ్యర్ధులకు…

అసమానతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ

•ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు.. •ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని అందరికీ వివరించాలి •ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: అణచివేతకు గురైన కులాల్లోని అసమా నతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం…