Tag Telangana news updates

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి ˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి ˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ‌కోసం రాజకీయ కుమ్ములాట విమానాల రాకతో వరంగల్‌ ‌దశాదిశ మారనుందా ? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర,  ప్రత్యేక ప్రతినిధి ) వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన…

ఎస్‌ఎల్బీసీ సొరంగంలో శరవేగంగా సహాయక చర్యలు

కన్వేయర్‌ ‌బెల్ట్ ‌పనులు వేగవంతం సహాయక బృందాల అధికారులతో సమీక్ష నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 : ఎస్‌ఎల్బిసి ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు కన్వేయర్‌ ‌బెల్టు పనులను వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు. సోమవారం ఎస్‌ఎల్బి  టన్నెల్‌ ‌రెస్క్యూ ఆపరేషన్‌ ‌లో పాలుపంచుకుంటున్న బృందాల అధికారులతో డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌స్పెషల్‌ ‌చీఫ్‌…

‌ప్రభుత్వ పాఠశాల విద్య ముఖచిత్రం మారాలి

దిల్లీ, సింగపూర్‌, ‌ఫిన్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌యూకే  స్కూళ్లను  అధ్యయనం  చేస్తాం.. : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు •ఉన్నతాధికారులతో విద్యా  సంస్కరణలపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 :  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసు• •ళ్లడం ద్వారా పా• ••శాల విద్య ముఖ చిత్రాన్ని సమూల ంగా మార్చాలని…

రాజస్థాన్‌తో రాష్ట్ర సర్కార్‌ ‌భారీ ఒప్పందం

సింగరేణి చరిత్రలో చారిత్రక ఘట్టం రాజస్థాన్‌ ‌విద్యుత్‌ ‌శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్‌ ‌ప్రాజెక్టులపై ఒప్పందం •1500 మెగావాట్ల సోలార్‌, 1600 ‌మెగావాట్ల థర్మల్‌ ‌ప్లాంట్ల ఏర్పాటు •ఇది చరిత్రాత్మక ఒప్పందం : డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క •పరస్పర సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు : రాజస్థాన్‌ ‌సీఎం భజన్‌ ‌లాల్‌ ‌శర్మ హైదరాబాద్‌,…

తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి •కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి •పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి •రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి.. •జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన…

సమన్యాయం పై పార్టీల మూడు స్తంభాలాట

వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేదెప్పుడు…? 2024 సంవత్సరం లోక్‌సభ సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకులు రాహుల్‌ ‌గాంధీ సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం జరగడం లేదనే చర్చను లేవనెత్తారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కూడా రాహుల్‌ ‌గాంధీ కామారెడ్డి…

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…