Tag telangana government

ఇంకా తొలగని సామాజిక అసమానతలు!

అభివృద్ధి వైఫల్యాన్ని చాటిన తెలంగాణ కులగణన నివేదిక  75 ఏండ్లుగా వెనుకబడే ఉన్న మాదిగ ఉపకులాలు పెరిగిపోతున్న వ్యవస్థాగతమైన వివక్ష సమానంగా పంపిణీ కాని సంక్షేమ ఫలాలు ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయంగా అమలుచేస్తేనే న్యాయం మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం 2024 నవంబరులో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి,…

తెలంగాణా సాంస్కృతిక సలహామండలి ఏమైంది?

“విగ్రహాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లోనూ తెలంగాణా ముఖ్యమంత్రి పై ప్రముఖ సమైక్య వాద నటులు పొగడ్తల వర్షం కురిపించారు. ఉభయకుశలోపరి,మంచిదే. కానీ,రెండేళ్ళ కాలపరిమితి ముగిసినా తెలంగాణా ఉద్యమకారులపై ఉన్న కేసులను రద్దు చేశారా? తెలంగాణా ఉద్యమ కారులకు ఇస్తామన్న నాలుగు వందల గజాల ఇంటి స్థలం మాటేమిటి? తెలంగాణా…

రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు తిరిగింది. దశాబ్దకాలం ఒక్క పార్టీ ఆధిపత్యాన్ని ముగిస్తూ, ‘ప్రజల పాలన–ప్రజలతోనే’ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ వెలువరించిన ఆరు ముఖ్య హామీలు, రాష్ట్ర పరిపాలనపై “పూర్తి పారదర్శకత” వాగ్దానం, పాత…

బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

Hyderabad Ganesh Utsav - 2025

ప్ర‌జ‌లు పూర్తి స‌హ‌కారం అందించాలి అన్ని శాఖ‌ల‌వారు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 19:  హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న  గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా  శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్…

ఖరీఫ్ కోసం సమగ్ర వరి సేకరణ ప్రణాళిక

Telangana government is ready: Uttam Kumar Reddy

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్‌కమిటీ సేకరణ సమస్యలను చర్చిస్తుంది రైస్ మిల్లర్లు వారి సమస్యలను పరిష్కరిస్తానని డి సిఎం భట్టి హామీ ఇచ్చారు సజావుగా వరి సేకరణలో రైస్ మిల్లర్ల సహకారం కోరిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్09: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి…

వైద్యుల ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌పై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు..ఇకపై ప్రైవేట్‌…