Take a fresh look at your lifestyle.
Browsing Tag

Prajatantra

ప్రమాదపుటంచుల్లో ఉన్నామా?

"రెండవ దశ దాటి మూడవ దశలోకి అడుగు పెట్టే స్థితిలో ఇప్పుడు భారతదేశం ఉంది. దేశం మొత్తం కాకపోయినా కొన్ని సెగ్మెంట్స్‌లో ఈ ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా మీడియాతో చెప్పారు. దేశంలో కొన్ని…
Read More...

లాక్‌ ‌డౌన్‌ ఎప్పటి వరకు..?

"వైరస్‌ ఉం‌డే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించటం, వారికి పరీక్షలు నిర్వహించటం, పాజిటివ్‌ ‌వచ్చిన వారికి చికిత్స అందించటం. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగాలంటే మిగిలిన సమాజం అంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. అప్పుడు వైరస్‌ ‌వ్యాప్తిని అదుపు…
Read More...

లాక్‌ ‌డౌన్‌ – 2020

ఆకాశం ఎప్పట్లాగే అద్భుతంగా దర్శనమిస్తోంది ఆకాశం క్రింద భూమే ఆందోళనగా ఉంది గాలి సహజంగా స్వచ్ఛగానే పరుగులు పెడ్తోంది గాలి దొంతరల్లోనే ఏదో మర్మం జరుగుతోందన్న భయం ఉంది ఒక స్మశాన నిశ్శబ్ద నిశీధి నీచుట్టూ ఆవరించినట్లుంది కదూ! ఒక విషాద…
Read More...

లాక్ డౌన్ ఎత్తివేస్తే ..? కొన్ని సూచనలు  మన ఆరోగ్యం ..మన చేతుల్లో ..!

నమస్తే..నేను దేవులపల్లి అజయ్,ప్రజాతంత్ర.. 'కొరోనా వైరస్..లాక్ డౌన్..ఎత్తివేత ఆలోచన'..పై మీ తో రెండు నిమిషా లు మాట్లాడుతా...నచ్చితే ఆచరించండి.. ఇతరులకు షేర్ చేయండి.. కొరోనా వైరస్ విస్తరించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…
Read More...

‘‘పాణాలగుత్త’’ రాజకీయాలు!

"|సామాజిక మీడియాల అబద్దాల సాహిత్యం రాషేటోళ్ళు, అభద్రతా భావంల పడి వైద్య పరీక్షలకు నిరాకరించెటోళ్ళు, వైద్య సిబ్బంది మీద దాడులు జేషేటోళ్ళు, అందరూ కొరోనాకు సమానమే! మనం జూడకపోయిన ఆన్ని మతాలను సమానంగా జూషేటి కొరోనా తోని మతవిద్వేషాల గేమ్స్ ఆడుడు…
Read More...

సంకల్ప జ్యోతిని వెలిగిద్దాం.. ఐకమత్యం చాటుదాం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు

దేశ ప్రధానమంత్రి మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు  జిల్లా  ప్రజలంతా దీపాలు వెలిగించాలని మంత్రి హరీష్ రావు   కోరారు. కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి…
Read More...

ఈశాన్య దిల్లీ లో కొరోనా కేసు..!

ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు జరిగిన చోట కరోనా వైరస్ పెను భూతంగా మరి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈశాన్య ఢిల్లీలో మౌజ్‌పూర్ నడిబొడ్డు ప్రాంతం. ఇక్కడ ఒక కరోనావైరస్ కేసు నమోదు అయ్యింది.  మౌజ్‌పూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
Read More...

సామాజిక విలువలే ధ్యేయంగా పత్రికలు పనిచేయాలి

ధర్మపురి :సామాజిక విలువలే ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడి పత్రికలు పని చేస్తున్నాయని దీనికి నిదర్శనం ప్రజాతంత్ర దిన పత్రికేనని ధర్మపురి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌లక్ష్మీబాబు గౌడ్‌ అన్నారు.మంగళ వారం ధర్మపురి…
Read More...

‘‌ప్రజాతంత్ర’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

మరిపెడ : ప్రజాతంత్ర దినపత్రిక రూపొందించిన 2020 క్యాలెండర్‌ ‌సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలోని నవీన్‌ ‌రావు అతిథిగృహంలో మహబూబాబాద్‌ ‌జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌గుడిపూడి నవీన్‌ ‌రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర…
Read More...