Tag Prajatantra

సామాజిక న్యాయం కోసం కులగణన ఉద్యమం

జన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే.. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  ‌దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సాధించే సామాజిక…

బాపూ ఘాట్‌ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి…

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌ ‌విమానాశ్రయాలు మంజూరు చేయండి.. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ ‌నాయుడుకు సీఎం రేవంత్‌ ‌వినతి న్యూదిల్లీ,ప్రజాతంత్ర,నవంబర్‌26: ‌హైదరాబాద్‌లో ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్‌ అభివృద్ధికి రక్షణ శాఖ…

రాష్ట్రంలో మరింత చలి తీవ్రత

సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలుగా నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాత్రి 15 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ఎకువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని పలుచోట్ల…

ప్ర‌జా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు

Duddilla Sridhar Babu

ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథ‌నిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు!

Positive signals from international markets!

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు సూచీలకు…

పోటీ ప్ర‌పంచ‌ంలో నిలబెట్టేవి నైపుణ్యాలే..

నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి..   ఈ పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలంటే ఆధునిక నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. కొత్త కోర్సులు, కొత్త‌ సాధనాలు అనునిత్యం అనుసరిస్తూనే  ఉండాలి. అసలే పోటీ ప‌రీక్ష‌ల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది త‌ల‌బ‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన  త‌రుణంలో కంపెనీలే…

రాజ్యాంగ స్పూర్తి తో విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచాలి

The Right to Education Act should be implemented in the spirit of the Constitution

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం…

పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

న్యూదిల్లీ, నవంబర్‌ 25 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని…

పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలి

కొత్త ఏడాదిలోకి అడుగిడుగుతున్న తరుణం మనమంతా కలసికట్టుగా ముందుకు సాగాలి రాజ్యాంగం ఆవిర్భవించి నేటికి 75 ఏళ్లు సంవిధాన్‌ ‌సదన్‌లో నేడు రాజ్యాంగ  దినోత్సవం పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, నవంబర్‌25: ‌ప్రజలతో తిరస్కరణకు గురైన వారు పార్లమెంట్‌ను నియత్రించే పనిలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి…