Tag Prajatantra Telugu News

వివిధ శాఖలకు కేటాయింపులు ఇవీ

రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికాం రూ. 95,298 కోట్లు, విద్యుత్‌ రూ. 81,174 కోట్లు, వాణిజ్య,…

కేంద్ర బడ్జెట్‌ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌

పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా బడ్జెట్‌ 2025పై  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర బడ్జెట్‌ కూర్పు అద్బుతంగా ఉందని,…

‌బడ్జెట్‌ ‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా?

దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు కేంద్ర భావిస్తోంది.. రాష్ట్ర మంత్రులు, ఏం చేస్తున్నట్టు? కేంద్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01: తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్‌ ‌ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకుందని, బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం చోటు లేదని మాజీ మంత్రి…

కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణకు తీరని అన్యాయం

ప్రతి బడ్జెట్‌ ‌లోనూ ఇదే ధోరణి  ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌ ‌డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

ఇది రాష్ట్ర బడ్జెట్‌ ‌కాదు.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌..

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% తెలంగాణకు లబ్ధి తెలంగాణకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయి ఆదాయ పన్ను పరిధిని 12 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం కేంద్ర బడ్జెట్‌ 2025-26‌పై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  కేంద్ర బడ్జెట్‌ ఎం‌తో ప్రత్యేకమైందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి…

పాల్వంచలో బీ హెచ్‌ ఇ ఎల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ కార్యక్రమం

 కాకతీయ కలగూర గంప – 17 పాల్వంచలో బీ హెచ్‌ ఇ ఎల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ కార్య క్రమంలో ప్రతి రోజూ పని ప్రోగ్రెస్‌ ‌ను గమనిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలో పని జయప్ర దంగా ముగించడానికి ప్రయ త్నించేవాళ్ళం. ప్రతి ఆదివారం కూడా పని జరిగేది. అధిక పీడన వెల్డింగ్‌ ‌పని కాబట్టి ప్రత్యేక…

డ్రీమ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్‌ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…

కుల, మత ప్రాంతాలకు అతీతుడు గద్దర్

ఆయ‌న ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి గద్ద‌ర్‌ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు..  అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం..   హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం భ‌ట్టి…