Tag Prajatantra Articles

సమ సమాజ స్థాపన కోసమే రాజ్యాంగ వ్యవస్థ

Kakatiya University

రాజ్యాంగ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలి జస్టిస్ పిఎస్ నారాయణ కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర మార్చి 18 : సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగ వ్యవస్థ ఉపయోగపడుతుందని, సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి ఆర్టికల్ దేశ ప్రజలందరికీ దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ (Justice PS…

తెలంగాణ రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు

రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,337 కోట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, మార్చి 18 : వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ (Dr. K.Laxman) అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. దేశంలో రైల్వే పనితీరుపై రాజ్యసభలో…

దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని దెబ్బతీస్తున్న డీలిమిటేషన్

Delimitation is hurting the political influence of southern states

జనాభా మార్పుల ఆధారంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్వచించే ప్రక్రియ డీలిమిటేషన్.  తమిళనాడు తో సహా  దక్షిణ భారతదేశం అంతటా వివాదాస్పద అంశంగా మారింది. 2026 లో జరగనున్న ఈ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 5, 2025న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇది…

ఉద్యమకారులను యాది మరిచిన పాలకులు

Cell phone use... is dangerous for children...!

భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగిన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సాయుధ పోరాటానికి నాంది పలికినది దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మ బిక్షంతో పాటు అనేకమంది యోధుల పోరాట వారసత్వ స్పూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ ఆస్థిత్వాన్ని పతాక…

సెల్ ఫోన్ వాడకం… పిల్లలకు ప్రమాదం…!

సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది.…

యువత తలరాతను మార్చే పథకం ‘రాజీవ్‌ యువ వికాసం’

ఒకప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు.. ఇప్పుడేమో నోటిఫికేషన్ల మధ్య గ్యాప్‌ కోసం ధర్నాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 : పవిత్రమైన శాసనసభ నుంచి రాష్ట్ర యువత కోసం ప్రారంభిస్తున్న రాజీవ్‌ యువ వికాస పథకం యువత తలరాతను మారుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం..

విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించాలి ˜మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 :  అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రకటించారు. శాసనసభలో బీసీ బిల్లు పై ఆయన…

రేవంత్‌రెడ్డి భాష జుగుప్సాకరం

తెలంగాణలో పిచ్చిడి చేతిలో రాయిలా పాలన మాకు కుటుంబాలు ఉన్నాయ్‌.. వారు గతంలో ఎన్నో బాధలు పడ్డారు అసెంబ్లీలో మాజీమంత్రి కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి17 : గతంలో రేవంత్‌రెడ్డి తన పట్ల చేసిన వ్యాఖ్యలపై మా కుటుంబాలు ఎంతగానో బాధపడ్డాయని, మాకు కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మరిచి ఎన్నోసార్లూ ఇష్టారీతిన దూషించారని మాజీమంత్రి…

కృష్ణా జలాల వాటాను వదులుకునే ప్రసక్తే లేదు..

Minister Uttam Kumar Reddy

జలాల పంపిణీలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి సహకారం తెలంగాణ వాటాను తేల్చేందుకు కేంద్రంతో పోరాటం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాశయాల్లో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన…