Tag national news

ఇం‌డియా కూటమి  ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి

Vice Presidential candidate

ఉదయం సమావేశమై ఖరారు చేసిన విపక్ష నేతలు న్యూదిల్లీ, ఆగస్ట్​ 19 :  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి (Vice Presidential candidate) ని పోటీకి నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంత జస్టిస్‌ ‌బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు…

దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని దెబ్బతీస్తున్న డీలిమిటేషన్

Delimitation is hurting the political influence of southern states

జనాభా మార్పుల ఆధారంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్వచించే ప్రక్రియ డీలిమిటేషన్.  తమిళనాడు తో సహా  దక్షిణ భారతదేశం అంతటా వివాదాస్పద అంశంగా మారింది. 2026 లో జరగనున్న ఈ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 5, 2025న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇది…

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పష్టత రావాలి!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల రెండో సెషన్‌  ప్రారంభమైంది.  ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్‌ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బీజేపీ…

నేడు తీర్పు చెప్పనున్న దిల్లీ వోటర్లు

చీపురుతో ఊడ్చివేస్తారా, కాషాయాన్ని కప్పుకుంటారా, చెయ్యి కలుపుతారా దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ కి నేడు జరుగనున్న ఎన్నికలపై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడిరటిలో  బిజేపి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వానేనా అన్నట్లుగా నిన్నటి వరకు పోటీ…

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…

రాజ్యాంగాన్నిమారుస్తామ‌న్న పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఏంటి?

రిజ‌ర్వేష‌న్లు తొల‌గిస్తామ‌న్న నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ను స‌మ‌ర్థిస్తారా? దేశ ప్ర‌జ‌ల‌కు రాహుల్ గాంధీ స‌మాధానం చెప్పాలి.. మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   ఇంట‌ర్నెట్ డెస్క్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 24 :  జమ్మూకశ్మీర్ ఎన్నికల సంద‌ర్భంగా  నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుద చేసిన త‌ర్వాత  విపక్ష నేత రాహుల్ గాంధీ,…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

గుత్తాధిపత్యం బలోపేతం లక్ష్యంగానే బడ్జెట్‌

6 గురు వ్యక్తుల నియంత్రణలో ‘కమలం’ చక్రవ్యూహం నాడు పద్యవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా..నేడు కమలం చక్రవ్యూహంలో భారత్‌ విలవిల కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 29 : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల చుట్టూ…

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

You cannot copy content of this page