నేడు తీర్పు చెప్పనున్న దిల్లీ వోటర్లు

చీపురుతో ఊడ్చివేస్తారా, కాషాయాన్ని కప్పుకుంటారా, చెయ్యి కలుపుతారా దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ కి నేడు జరుగనున్న ఎన్నికలపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడిరటిలో బిజేపి, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వానేనా అన్నట్లుగా నిన్నటి వరకు పోటీ…