Tag Minister Uttam Kumar Reddy

పోలవ‌రం టి.ఒ.ఆర్‌. మార్పులు తిర‌స్క‌రించాలి

Minister Uttam Kumar Reddy

మంత్రి ఉత్త‌మ్‌కుమార్ డిమాండ్‌  కేంద్ర‌మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యావరణ,అటవీ శాఖామంత్రి భూపెందర్…

సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ‌

Minister Uttam Kumar Reddy

ఉత్త‌మ‌ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌ తెలంగాణ‌ను అగ్ర‌స్థానంలో నిలుపుతాం  మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 02 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిలాగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం…

క‌మిష‌న్ల క‌క్కుర్తితో తుమ్మడి హట్టిని ప‌క్క‌నపెట్టారు

Minister Uttam Kumar Reddy

కాంగ్రెస్ డిజైన్ అమ‌లు చేసుంటే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్త‌య్యేవి  అంచ‌నా వ్య‌యం మూడింత‌లు పెంచారు  వారు క‌ట్టిన కాళేశ్వ‌రం వారి హ‌యాంలోనే కూలింది  ఇది ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు  ఆకాశంలో విహ‌రిస్తూ అహంకారంతో వ్య‌వ‌హ‌రించారు  రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబ‌డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, మే 24:  కాంగ్రెస్ ప్రభుత్వం…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమైన సంస్కరణ

దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలు పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు డీలర్లకు కమీషన్ పెంపునకు యోచన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : సన్న బియ్యం పంపిణీ పథకం స్వతంత్ర భారత దేశంలోనే విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర నీటిపారుదల, పౌర…

ప్రాజెక్టులపై వివక్ష ఎలాంటి లేదు..:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

Sitarama project lift works should be expedited

గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అప్పులను తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి దొరికేవి. కానీ మాకు వారసత్వంగా వొచ్చిన అప్పులకు అసలు వడ్డీ రూ.15 వేల కోట్లు చెలించాల్సి వొస్తుందన్నారు. ప్రాజెక్టుల అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి…

‌బాధితులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం..

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌  ‌ప్రమాదం దురదృష్టకరం ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో ఈ తరహా సంఘటన చోటు…

ఎస్‌ఎల్బీసీ సొరంగంలో భారీ ప్రమాదం

సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు •హాస్పిటల్‌కి తరలించి చికిత్స •సీఎం రేవంత్‌ ‌దిగ్భ్రాంతి… •హుటాహుటిన మంత్రి ఉత్తమ్‌ ‌సందర్శన నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా అమ్రాబాద్‌ ‌మండలం దోమ లపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌…

సామాజిక న్యాయమే మా ధ్యేయం

రాహుల్‌ ‌గాంధీ స్ఫూర్తితో కుల గణన  సర్వే •అంకెల గారడీ తో అనుమానాలు సృష్టించొద్దు •సద్విమర్శలను హూందాగా స్వీకరిస్తాం •ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధం •ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించొద్దు •రాష్ట్ర శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర…

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

కార్డులు రానివారు గ్రామసభల్లో దరఖాస్తు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రేషన్‌ ‌కార్డుల జారీ నిరంతర పక్రియ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్‌ ‌కార్డులు అందేవరకు ఈ పక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్‌ ‌కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన…