Tag Minister Ponguleti

రెవెన్యూమంత్రి పేరిట వ‌సూళ్లు.. ఇద్ద‌రు నిందితుల‌ అరెస్ట్

అధికారాన్ని దుర్వినియోగ‌ప‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు మంత్రి పొంగులేటి హెచ్చ‌రిక‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti srinivas reddy ) ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ( PA) ల మ‌ని చెప్పి అమాయ‌కుల‌ను మోస‌గిస్తున్న  ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్…

రాష్ట్రంలో 10,950  ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు.…

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..

Telangana Cabinet meeting

ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క‌ల్పించేలా ముసాయిదా బిల్లు 10954 గ్రామ పరిపాలన అధికారుల నియామకం వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం Telangana Cabinet meeting | హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు…

సామాన్యుల భూ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ‘భూ భార‌తి’

18 రాష్ట్రాల‌లోని ఆర్వోఆర్‌ల‌ అధ్య‌య‌నం తర్వాత రూపకల్పన గత ప్రభుత్వం తెచ్చిన ధ‌ర‌ణితో స‌మ‌స్య‌లు రాష్ట్ర రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 18 : తెలంగాణ‌లో సామాన్యుల భూహ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభార‌తి చ‌ట్టాన్ని(ROR New Bill…

ప్రతి ఒక్కరికీ నాణ్యామైన విద్య అందించడమే లక్ష్యం : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy

పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్‌ ‌శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌11: ‌పేద ప్రజల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల…

అర్హులైన పేదలందరికీ రేషన్‌,‌హెల్త్ ‌కార్డులు

త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎంపిక ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన భద్రాచలం/ఇల్లందు , ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌ అర్హులైన పేద‌లంద‌రికీ రేష‌న్ కార్డుల‌, హెల్త్ కార్డుల‌ను అంద‌జేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌ ‌సమాచార పౌర  సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు.  సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

వరదలతో రైతులకు తీరని నష్టం

నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులందరినీ ఆదుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో  పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా…

ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా  ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు…

పొంగులేటికి మంత్రిగా కొనసాగే హక్కు లేదు

రాఘవ కంపెనీ కుంభకోణంపై ఏలేటి ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను…

You cannot copy content of this page