Tag Konda Surekha

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

Saraswathi Pushkaralu 2025

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…

భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి…

వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు

konda surekha

రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : రాష్ట్రంలో హైద‌రాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి…

వరంగల్ బిడ్డగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా.. : మంత్రి కొండా సురేఖ‌

మామునూరు ఎయిర్‌పోర్ట్ కు రూ.205కోట్ల నిధుల విడుద‌ల చేయ‌డంపై హర్షం.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ జీవో విడుదల చేయ‌డంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందని…

ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కార్తీక మాసోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

డిసెంబర్ ఒక‌టి వరకు వైభవంగా దీపోత్సవ వేడుకలు మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప‌సుపు కుంకుమ‌, ప్ర‌మిద‌లు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తుంద‌ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 2…

రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోతే అభివృద్ధికి ఆటంకం..

Komatireddy Venkatreddy

అట‌వీ అనుమ‌తుల్లో నిర్లక్ష్యం వొద్దు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం.. అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

మనలో కడగవలసినవి ఎన్ని ఉన్నాయి!

special story on konda surekha

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కొండ సురేఖ భారత రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావును ఉద్దేశించి అన్న మాటలు, ఆ మాటల్లో దొర్లిన ఇతరుల ప్రస్తావనలు, వాటి మీద రేగిన దుమారం కొని రోజుల పాటు వ్యాపించింది. ఒకరిపై ఒకరు నోళ్లు మూసీలుగా మారాయని, ఆ మూసీ మురికి కాలువలను కడగాలని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.…

సమంత విడాకులకు కెటిఆరే ‌కారణం

Minister Konda Surekha made sensational comments on ktr

సినిమావాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన ఘనుడు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ ‌సమంత విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆరే కారణమని  మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది…

మిషన్ భగీరథలో భారీ అవినీతి

corruption in Mission Bhagiratha

బీఆర్ఎస్ 53 శాతం ఇండ్లకు కూడా తాగునీరు ఇవ్వలేదు వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రతీ ఇంటికి మంచినీరు ఇస్తాం రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్సంపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని,…