Tag Kaleshwaram

స‌ర‌స్వ‌తి పుష్కరాల‌పై పెద‌వి విరుపు

Saraswathi Pushkaralu

ఏర్పాట్ల‌పై  భక్తుల్లో అసంతృప్తి నిధులు వెచ్చించినా సకాలంలో పూర్తికాని పనులు నాసిరకం పనుల‌పై ఆగ్ర‌హం.. నిర్దిష్టమైన రూట్ మ్యాప్ లేక ట్రాఫిక్ జామ్  ఉచిత బస్సులపైనా తృప్తి చెందని భక్తులు  కిలోమీటర్ల మేర కాలిన‌డ‌క‌తో ఇక్క‌ట్లు  ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు!  పుష్కరాల్లో ఆకర్షణగా నిలిచిన సరస్వతి నవరత్న మాల హారతి జయశంకర్ భూపాలపల్లి,…

పుష్కరాల ఏర్పాట్లు అభినందనీయం : గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

Governor Jishnu Dev varma

సరస్వతీ పుష్కర స్నానమాచరించిన గవర్నర్ దంపతులుఘ‌న‌ స్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 25 : సరస్వతి పుష్కరాలకు సంబంధించిన‌ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ (Governor Jishnu Dev varma) అన్నారు. ఆదివారం సరస్వతి ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర…

ఉచిత బ‌స్సు సౌక‌ర్యం అద్భుతం

Saraswathi Pushkaralu 2025

సరస్వతి పుష్క‌రాల భ‌క్తుల్లో ఆనందం కాళేశ్వ‌రం, ప్ర‌జాతంత్ర‌, మే 24 : సరస్వతి పుష్కరాలకు (Saraswathi Pushkaralu 2025)  కాళేశ్వరం వొచ్చే భక్తుల రాకపోకలకు మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, కాళేశ్వరం బస్ స్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు, దేవాలయం పరిసరాల వరకు ఆర్టీసీ, సింగరేణి తదితర సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత షటిల్…

ఎన్డిఎస్ఏ నివేదికతో  బిఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి

Minister Uttam Kumar Reddy

అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు…

మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

Mallanna Sagar Reservoir

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి  హ‌రీష్ రావు పిలుపు ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంత‌కాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. మాజీ సీఎం…

‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు  కేంద్ర బృందం

*- కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ *- మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ *-  వాస్తవాలు తేల్చాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం…