Tag Hanmakonda

రెడ్ క్రాస్ సొసైటీలో శ్రీనివాస్ రావు సేవ‌లు స్ఫూర్తిదాయ‌కం

Blood Donation Camp

జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం హనుమకొండ, ప్రజాతంత్ర‌ : రెడ్ క్రాస్ సొసైటీలో పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు ఈవీ శ్రీనివాస్ కృషి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ప‌లువురు ప్ర‌ముఖులు కొనియాడారు. ఇ.వి. శ్రీనివాస్ రావు తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో ఆదివారం…

ప‌ల్లెల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం భేష్‌

Hasanparthi

ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి హన్మకొండ, ప్ర‌జాతంత్ర : మారుతున్న కాలానుగుణంగా గ్రామాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని కాజీపేట ఏసీపీ (ACP) పింగిలి ప్రశాంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా హ‌సన్‌పర్తి మండలం (Hasanparthi mandal) ముచ్చర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసిపి…

నకిలీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం

Minister Ponguleti Srinivas Reddy

బాధ్యుల‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి  ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ , ప్రజాతంత్ర,మే 29 : నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు…

సారయ్యకు కడసారి వీడ్కోలు

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 27 : ఛత్తీస్ గఢ్ దంతెవాడలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన సారయ్య (Saraiah)కు బంధుమిత్రులు, ఉద్యమ నేతలు గురువారం కడసారి వీడ్కోలు పలికారు. ఈనెల దంతవాడలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన ఐదుగురు మావోయిస్టులలో ఒకరు అంకేశ్వర సారయ్య ఉన్నారు. ఈయన స్వగ్రామం కాజీపేట మండలం తరాలపల్లి. గత…

వరంగల్ లో ప్రోస్ట్రేట్ చికిత్సకు ఆధునిక వైద్యం

Prostate Gland

మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి వెంటనే డిశ్చార్జ్ శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో నూతన పరికరం, ఇద్దరికి విజయవంతంగా చికిత్స ప్రముఖ యూరాలజిస్ట్ రాంప్రసాద్ రెడ్డి వెల్లడి హన్మకొండ, ప్రజాతంత్ర,మార్చి 22 : పురుషులు ప్రోస్ట్రేట్ గ్రంధి (Prostate Gland) పెరిగి మూత్ర సంబంద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడితే తాత్కాలిక ఉప…

రక్తదానం ప్రాణదానంతో సమానం…

Blood Donation Camp

వరంగల్ యూత్ క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : ర‌క్త‌దానం ప్రాణ‌దానంతో స‌మాన‌మ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు. భవన నిర్మాణాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను ఎమ్మెల్యే నాయిని రెడ్డి అభినందించారు. ఆదివారం హనుమకొండలోని కేయూసీ క్రాస్…

పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో పూర్తి చేస్తున్నాం…

Rajendar Reddy

విద్య, వైద్యా రంగాల్లో కూడా తొలి ప్రాధాన్యతగా పనులు మా కార్యకర్తల జోలికి వొస్తే ఊరుకునేది లేదు… తప్పు చేస్తే మా పార్టీవారైనా ఉపేక్షించేది లేదు.. పార్టీ కష్ట కాలంలో వెంట ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా… సంయమనం పాటిస్తే అన్నీ మంచి రోజులే… ట్విట్టర్ వేదిక జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే నాయిని.. హ‌న్మ‌కొండ‌,…

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…