Tag employment generation

సేవారంగానికీ ఇక దిక్సూచి

“భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, ఆ రంగాన్ని కూడా పరిశ్రమల మాదిరిగానే నిరంతరం కొలవడం అనివార్యమైంది. ఆ అవసరాన్ని తీర్చే దిశగా సేవా ఉత్పత్తి సూచీ ఒక కీలక సంస్కరణ. ప్రారంభంలో ఇది ప్రయోగాత్మక సూచీగానే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన…

దేశ ఆర్థిక సంపన్నతకు యువతే ఓ పెట్టుబడి

దశాబ్దాలుగా మనం యువ జనాభాను ఒక వరంగా భావిస్తున్నాం. కానీ వరాలు కూడా శాశ్వతం కావు. అవకాశాలకు కూడా ఒక గడువు ఉంటుంది. చైనా తన యువ జనాభాను ఉపయోగించుకుని ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. ఇప్పుడు అదే దేశం వృద్ధాప్య సమాజం సవాళ్లను ఎదుర్కొంటోంది. మన దేశానికి కూడా ఇప్పుడు ఒక అరుదైన అవకాశం…

భారతీయ అస్తిత్వం : రాజకీయాల బందీ నుంచి సమసమాజం వైపు

“భారతీయత అనేది ఎప్పుడూ ఒకే మతానికి, ఒకే జాతికి, ఒకే భాషకు పరిమితమైన భావన కాదు. ఉపనిషత్తుల “తత్ త్వం అసి”, “వసుధైవ కుటుంబకం” వంటి సూత్రాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి—భిన్నత్వమే భారతీయతకు బలం. అదే భావాన్ని ఆధునిక కాలంలో అత్యంత స్పష్టంగా ప్రతిపాదించినవారు మహాత్మా గాంధీ. ఆయన చెప్పిన “అన్ని మతాలు ఒకటే” అనే సిద్ధాంతం ఒక…

వికేంద్రీకరణే పట్టణాభివృద్ధికి, ఉపాధి కల్పనకు మార్గం

భారతదేశం ప్రస్తుతం వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశాలలో ఒకటి. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, సేవారంగ విస్తరణ కారణంగా లక్షలాది మంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే ఈ పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల కొన్ని నగరాలపై అసహజమైన భారం పడుతోంది. ముఖ్యంగా దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే వంటి నగరాలు జనాభా,…

ప్రజల ఆశగా ఎదురు చూస్తున్న 2026-27 బడ్జెట్

“2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం వికసిత భారత్‌ గా ప్రచారం చేసింది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీ, రైల్వేలు, రహదారులు, రక్షణ రంగం వంటి అంశాలపై భారీ కేటాయింపులు చేశామని చెప్పుకుంది. కానీ ఆ బడ్జెట్ ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది? నిరుద్యోగ యువతకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? రైతుల ఆదాయం ఎంత పెరిగింది?చిన్న,…

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

ఫిబ్రవరి 1…జువ్వాడి గౌతమరావు జయంతి ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్…