Tag Congress Party updates

90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు.. బడ్జెట్‌లో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు నిరుద్యోగులు సమస్యలుంటే మంత్రులు, ఎంఎల్‌ఏలకు విన్నవించండి మీ రేవంతన్నగా పరిష్కరించి అండగా ఉంటా ఫైర్‌మెన్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో 90 రోజుల్లో మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను…

రైతాంగాన్ని ఆదుకునేలా బడ్జెట్‌

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకునేలా కేటాయింపులు కెసిఆర్‌ హయాంలో ఇలా ఎప్పుడైనా చూశామా బడ్జెట్‌పై విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అద్భుతంగా, అభివృద్దిని సాధించేదిగా, రైతాంగాన్ని ఆదుకునేదిగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. అలాగే…

హర్యానాలో కాంగ్రెస్‌ ‌కే స్వల్ప ఆధిక్యత

పీపుల్స్ ‌పల్స్ ‌సర్వేలో వెల్లడి ‘‘ఇక హర్యానా హాట్‌ ‌కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార…

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట

ఉచిత బస్సు, గ్యాస్‌, విద్యుత్‌ పథకాలకు నిధులు మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అధికారంలోకి వొచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల…

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా,…

విభజన హామీలు నెరవేర్చండి

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ఎం‌పీలు లేఖ న్యూదిల్లీ,జూలై25: విభజన హామీలు నెరవేర్చాలని  ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు గురువారం లేఖ రాశారు. కేంద్ర  బడ్జెట్‌  ‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం.. ఐటీఐఆర్‌, ఐఐఎం,  ‌బయ్యారం…

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

ఉద్యోగులపై పని భారం మహాలక్ష్మి పథకంతో కార్మికుల పెరిగిన భారం ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం వాస్తవం..తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాన్న బిఆర్‌ఎస్‌ నేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారని, అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని సిద్దిపేట…

మంత్రి పదవి కోసం పైరవీలు అక్కర్లేదు

కావాలనుకుంటే సిఎంనే అవుతా ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్ ‌హైదరాబాద్‌,‌జూలై24: రేవంత్‌ ‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు ప్రశాంత్‌ ‌రెడ్డీ, మల్లారెడ్డి,…

పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం

సమస్యలపై చర్చించేలా అందరికీ అవకాశం బిఆర్‌ఎస్‌ జాబ్‌ క్యాలెండర్‌ డిమాండ్‌ విడ్డూరమన్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందని, బీఆర్‌ఎస్‌  హయంలో శాసనసభలో ప్రొటెస్ట్‌ చేస్తే సస్పెండ్‌ చేసే వారని, తెలంగాణ ఏర్పడిరదే నియామకాల విూదని అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్‌ఎస్‌ స్పందించలేదని మంత్రి…

You cannot copy content of this page