Tag Congress Party updates

ఏం ‌మార్పు వొచ్చింది..?

ప్రగతి భవన్‌ ‌గడీ బద్ధలు కొట్టడం ఆరంభ శూరత్వమేనా..? విద్యార్థుల ఆందోళన బాట దేనికి సంకేతం.. హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో ఎలుక ప్రత్యక్షం ఏ మార్పు కెసిఆర్‌ ‌బాటలోనే రాజకీయ చేరికలు..మార్పు ఉత్తదేనా…? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 నుంచి…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ‘ఇచ్చిన మాట తప్పం’ గ్రేటర్‌ పరిధిలో జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే సమావేశం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూలై 09 : పాత్రికే…

విభజన పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంటర్‌..

‌తన అసలు రాజకీయ రంగు బయటపెట్టాడు టిడిపిని ముందు పెట్టి బిజెపి రాజకీయం మొదలు బిజెపి డైరెక్షన్‌లోనే పని చేస్తున్న బాబు, పవన్‌ ‌టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి హాట్‌ ‌హాట్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : విభజన పేరుతో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోకి ఎంటర్‌ అయ్యాడనీ, తెలంగాణలో టిడిపిని…

పార్లమెంటులో విపక్షాల దూకుడు…

పాలక పక్షంలో ఆరంభమైన వొణుకు, బెదురు! మతం, కులం, సాంస్కృతిక అంశాలపై జన సమూహాలను రెచ్చగొట్టి నమ్మించవొచ్చు. ఈ అంశాలు సున్నితమైనందు వల్ల సులువుగా జనాన్ని నాయకులు తమవైపు తిప్పుకుంటారు. అదే తార్కిక ధోరణి, వాదనల ద్వారా జనాన్ని వీలైనంత త్వరితగతిన నాయకులు తమ వైపు తిప్పుకోలేరు. గత పదేళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మతం…

వరుస షాక్‌లతో తలలు పట్టుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

పార్టీ సమావేశాలకూ పలువురు ఎంఎల్‌ఏలు డుమ్మా ఎవరు పార్టీ వీడుతారో అర్థం కాని పరిస్థితి సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరిపోయిన బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..కాంగ్రెస్‌ ‌కండువా…

అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఓడిస్తాం

ఓడిపోతారనే నివేదిక కారణంగానే అయోధ్య నుంచి పోటీ చేయని మోదీ భూములు కోల్పోయినా న్యాయం జరుగలేదని స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 6 : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఎలా ఓడించామో ప్రధాని నరేంద్ర మోదీనీ, ఇతర…

ప్రభుత్వ సలహాదారుగా కెకె

క్యాబినేట్‌ ‌ర్యాంక్‌ ‌కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : మాజీ ఎంపీ, సీనియర్‌ ‌నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో సీనియర్‌ ‌లీడర్‌గా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే…ఈ మధ్యే ఎఐసిసి చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే సమక్షంలో…

మంత్రి శ్రీధర్‌ ‌బాబుతో 6గురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి రాజకీయాల కతీతంగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ భేటీపై సర్వత్రా చర్చ…కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి…

అర్థరాత్రి అనూహ్య పరిణామాలు

ఉద్యమ పార్టీకి ఎదురీత మొదలైంది. ఆ పార్టీ ఇరవై నాలుగేళ్ళ ప్రస్తానంలో పదేళ్ళ పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్‌కు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. తమ పార్టీని బలపర్చుకునేందుకు గతంలో తాము చేసిన ఎత్తుగడలే రివర్స్‌లో తమకు ఎదురవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తే,…

You cannot copy content of this page