Tag Congress Party updates

నేడు 50వేల మందితో సీఎం భారీ బహిరంగ సభ…

Station Ghanpur

శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం… ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ…

స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌

‌పథకాల జాతర … భారీ బహిరంగ సభ, పదవుల పందారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేసుకుంటున్నది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా అదిగో ఇదిగో అంటూ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వొచ్చింది. అందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారంటీలను అమలుచేయలేకపోయిందన్న అపవాద ప్రభుత్వంపైన…

బీజేపీ ఎంపీలు తోయడం వల్లే కిందపడిపోయా

కాంగ్రెస్‌ ఎంపీ మల్లిఖార్జున్‌ఖర్గే న్యూదిల్లీ,డిసెంబర్‌ 19 : బీజేపీ ఎంపీలు నెట్టివేయడం వల్ల.. తాను కూడా కింద కూలినట్లు కాంగ్రెస్‌ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు.…

స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తన చాంబర్‌ ‌లో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి.హాజరైన మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌సీఎం సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.

ఐక్యతే మన ఆయుధం..

పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం పార్టీ విజయమే తమ గెలుపుగా భావించాలి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా లేవు పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు ఈవీఎంలపై పలు అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, నవంబర్‌ 29: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతానికి…

Lagacharla Pharma incident బిఆర్‌ఎస్‌ ‌డైరెక్షన్‌లో లగచర్ల ఫార్మా ఘటన!

Lagacharla Pharma incident

దాడిలో బిఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి అనుచరుడు ఘటనపై ఆరా తీసిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ‌ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ ‌జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ‌పలువురు అధికారులపై దాడి బిఆర్‌ఎస్‌ ‌కుట్రగా బయటపడుతోంది. దాడిలో పాల్గొన్న వారంతా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు.…

దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు దివాలా

రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్‌  ‌ప్రభుత్వంపై ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత…

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి(యం.వి.ఏ)దే విజయం

Mahavikas Aghadi winner in Maharashtra

హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం  మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు  అధికారంలోకి రాగానే అమలులోకి   మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.)…

You cannot copy content of this page