రైతు బంధు నిధుల దారి మళ్లింపు
7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్ ఆరోపణ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్ నెలలో…