Tag cm revanth reddy

ఎస్సీ వర్గీకరణకు శాసనసభ, మండలి ఆమోదం

అసెంబ్లీలో చర్చ-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : తెలంగాణ అసె ంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను…

మహాత్మా గాంధీకి గవర్నర్‌, ‌సీఎం ఘన నివాళి

మహాత్మా  గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్‌ ‌హౌస్ లోని  బాపూఘాట్‌ ‌వద్ద వారు అంజలి ఘటించారు. దేశం, స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్‌ ‌శాంతికుమారి పాల్గొన్నారు.

అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్దం చేయండి

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్య‌యనం చేయాలి ఎకో, టెంపుల్ టూరిజంపై ప్ర‌ధాన దృష్టి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధ‌వారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి జూపల్లి…

మహా కుంభమేలాలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

High Court shocked to KTR

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి సాయం అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌న్న సీఎం ప్రయాగ్ రాజ్  మహా కుంభమేలాలో గురువారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర…

ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్ట వేద్దాం..  

Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్య‌య‌నం న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియామ‌కం వారంలోపు నివేదిక స‌మ‌ర్పించండి.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్య‌య‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ…

న‌గ‌ర‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆస‌క్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ శివార్ల‌లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100…

త్వ‌ర‌లో టూరిజం పాల‌సీ

తెలంగాణ‌లో ఎకో, టెంపుల్ టూరిజంపై ఫోక‌స్ వెల్ల‌డించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు ప్రపంచంలోనే అతిపెద్ద  ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు.  టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంద‌ని సీఎం తెలిపారు. దేవాలయ…

అం‌దరూ నాగోబాను దర్శంచుకోండి..

CM Revanth wishes Christmas whises

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుకగా…

మా సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ కొట్టుకు పోతారు..

ఇది ట్రయల్‌ మాత్రమే.. పథకాలు అమలు కాకుండా బిఆర్‌ఎస్‌ కుట్రలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 26 :  కాస్కో కేటీఆర్‌.. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్‌ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే… నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం..…