Tag cm revanth reddy

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి •కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి •పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి •రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి.. •జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన…

 పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

Wanaparthy MLA Megha Reddy

రాయలసీమను రత్నాల చేసి, తెలంగాణను ఎండబెట్టిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి…

ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

CM Revanth Reddy

“ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ… ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను … ఆస్వాదిస్తూ పెరిగా… ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని… ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..” పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్.. వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్…

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…

మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంజాన్‌ ‌మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్‌ ‌మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు  సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ…

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం

ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా •మైనర్‌ ‌మినరల్స్ ‌బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవండి… •గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన…

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…