Tag cm revanth reddy

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…

‌ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ

CM Revanth Reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 05: ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ…

గోదావరి కావేరి అనుసంధానం సాధ్యమా?

బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లపై ఒత్తిడి! ఏ నదీ లోయ లోనైనా భాగస్వామ్య రాష్ట్రాల అవసరాలు పూర్తిగా తీరిన తరువాత మిగులు నీళ్లు వుంటే మరో నదీ లోయకు తరలించాలనేది సహజ న్యాయ సూత్రం. కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇందుకు తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమిళ నాడు కేరళ రాష్ట్రాల్లో…

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం

Telangana Formation day

మ‌హిళాభ్యుదాయానికి కృషి రైతు సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం  యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు  విద్య‌, వైద్య రంగాల‌ను ప్ర‌క్షాళ‌న  కుల‌గ‌ణ‌న విజ‌య‌వంతం  బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేళ్ళు దాటినా నెర‌వేర‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన…

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నందిని..

Nandini Agasara

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో హైదరాబాద్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియా లోని గుమీలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో సికింద్రాబాద్‌కు చెందిన నందిని అగసర (Nandini Agasara) మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్ లో సంచలన విజయం సాధించి గోల్డ్…

భారత సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

Operation Sindoor

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి…

ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజ‌కీయాల‌కు అతీతంగా ఉగ్ర‌వాదంపై పోరాడాలి.. పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామ‌ని ఉగ్ర‌మూక‌ల‌కు కేంద్రం గ‌ట్టి జ‌వాబివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy) కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా…

సన్న బియ్యం లబ్ది దారుడి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సహ పంక్తి భోజనం 

రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో  ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…