Tag cm revanth reddy

మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి

“ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు .. అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థులనుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది. ‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న. వారిపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడే పోరాటం పుట్టుకు వస్తుంది.…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

అధికారులూ.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

పాత ఇళ్ల ఖాలీ చేయించండి..  వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల (Telangana Rains) నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పాత‌బ‌డిన‌ ఇళ్ల‌లో ఉన్న…

ఇచ్చంపల్లితో తేనె తుట్టెను కదిపిన రేవంత్ రెడ్డి?

Ichampalli water dispute, Telugu states issue, Godavari river sharing, Andhra vs Telangana, water conflict

   ఇంత జరిగినా సమావేశంలో ఎట్టి తుది నిర్ణయం తీసుకోకనే వాయిదా పడింది. గత ఏడెనిమిది ఏళ్లు గా ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. ఇది మొదటిది కాదు. ఆఖరుదీ కాబోదు. అయితే ఈ సమావేశంతో రెండు అంశాలకు స్పష్టత వచ్చింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్…

25‌న రాష్ట్ర‌ కేబినేట్‌ ‌భేటీ

Cabinet Meeting

బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ  కాళేశ్వరం నివేదికపైనా చర్చించే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశం (TG Cabinet Meeting) సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం…

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

టీ ఫైబ‌ర్ పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి

T-Fiber

ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందేలా చూడాలి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : టీ ఫైబ‌ర్ (T-Fiber) ప‌నులు జ‌రిగిన తీరు… ప్ర‌స్తుత ప‌రిస్థితి… భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ పై త‌న నివాసంలో సోమ‌వారం…

త‌ర‌లిపోతున్న ప‌రిశ్ర‌మ‌లు.. దీనికి కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌తే కార‌ణం

KTR

గుజ‌రాత్‌కు త‌ర‌లిన కేన్స్ సంస్థ‌ బీఆర్ ఎస్ శ్ర‌మంతా వృధా  దిల్లీకి ఎ.టి.ఎం. మాదిరిగా రాష్ట్రం విరుచుకుప‌డ్డ కె.టి.ఆర్‌  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18: కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యపు పాలనా విధానాలతోనే తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) తీవ్రస్థాయిలో…

‘స్థానిక’ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు 20శాతం స్థానాలు కేటాయించాలి

Youth Congress

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో యూత్ కాంగ్రెస్ (Youth Congress ) నాయ‌కుల‌కు 20శాతం స్థానాల‌ను కేటాయించాల‌ ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విన్న‌వించారు. ఈమేర‌కు…