Tag cm revanth reddy

‘‌నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు.. నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మరోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌…

స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌ ఇ‌న్ఫ్రాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ ‌ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్‌ ‌నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్‌ ‌సోషల్‌ ‌రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది.వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనుంది. ఇదే విషయమై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ ‌బాబు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఈ ‌సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ ‌యూనివర్సిటీ క్యాంపస్‌ ‌ను నిర్మిస్తామని మెఘా కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతమైన కందుకూరు మండలం మీర్‌ ‌ఖాన్‌ ‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్‌ ‌రెడ్డి భూమిపూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా క్యాంపస్‌ ‌నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపస్‌ ‌నిర్మాణానికి ముందుకు వొచ్చిన మెఘా కంపెనీకి సీఎం రేవంత్‌ ‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ ‌నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌సూచించారు. నవంబర్‌ 8‌వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 ‘మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు •రాష్ట్ర  ప్రభుత్వంతో ఎంవోయూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాంపస్‌.. •వొచ్చే నెలలోనే నిర్మాణ పనుల ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌…

ఇంటి వద్దకే టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌26:రాష్ట్ర ప్రజలకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్దకే నేరుగా టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలను అందించనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వెల్లడిరచారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్‌(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తున్నామని  మంత్రి పొన్నం తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ….

Sports policy by the end of November

దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివ‌ర్సిటీ బిల్లు స‌త్వ‌ర‌మే రూపొందించాలి… వొచ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేలా చూడాలి.. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం…

ప్రభుత్వంపై నమ్మకం ఉంది : ఉద్యోగ జేఏసీ నేతలు

ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ పలు అంశాలపై ముఖ్య‌మంత్రి సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :‌ తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్ (‌టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్‌ ‌శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు…

ఉద్యోగుల స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్క‌రిస్తాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా.. 51 డిమాండ్లపై డిప్యూటీ సీఎం భ‌ట్టి చైర్మ‌న్ గా కేబినెట్ సబ్ కమిటీ డీఏపై రేప‌టి సాయంత్రలోగా నిర్ణ‌యం ఉద్యోగ సంఘాలతో స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22 :  టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు.…

విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తా.. రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబ‌ర్ 22 :- ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్ఐసికి అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

ప్రశాంతంగా గ్రూప్‌-1 ‌పరీక్షలు

cm revanth reddy

అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష తొలిరోజు ముగిసింది. పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం రేవంత్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం…