Tag Chattisgarh updates

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

20 మంది మావోయిస్టులు మృతి మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్‌ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్‌ ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం మావోయిస్టు పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లాలోని కుల్హాద్రిఘాట్‌లోని బల్దీగీ,  తర్జార్‌ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు…

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 14 మంది మావోయిస్టులు మృతి

 ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం. మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 21 : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు  పోలీస్ అధికారులు ప్రకటించారు . వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో…

దండకారణ్యంలో కాల్పుల మోత

ఛత్తీస్‌గఢ్‌లో  భారీ ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్‌మడ్‌లో భద్రతాబలగాల కూంబింగ్‌ భారీగా ఆయుధాల స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :   ‌ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోసారి తుపాలకు మోతతో దద్దరిల్లింది. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు భీకర కాల్పులతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం జరిగిన ఎన్‌ ‌కౌంటర్‌లో…

దడ పుట్టించిన ఛత్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్‌

31 ‌మంది మావోయిస్టులు మృతి..  మృతదేహాలు లభ్యం బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు వెల్లడి మృతుల్లో కీలక నేతలు పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు ఛత్తీష్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్‌ ‌జిల్లాల సరిహద్దులో  గ‌ల అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం…