Tag breaking news

తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

Whip Adi Srinivas fire on KTR

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని…

ప్రహసనం

Tirupati Prasadam Controversy

లడ్డూ లడాయి ఎవరి వారిదే బడాయి భక్తుల మనోభావాలకు విద్యుత్తు గాతం గుడిని గుడి లింగాన్ని మింగెవారిలో దానవుల డి.యన్.ఏ. ఉందేమో! వారికి బుద్ధి ముక్తి కలిగించేది సత్ప్రవర్తన మాత్రమే… లడ్డూ ప్రసాదం రుచికి సుచికి పవిత్రతకు భక్తి కి ముక్తి కి వరమని విశ్వసనీయతకు నిదర్శనం… ప్రసాదం కల్తీ ,విషం అని సందేహించరు విశ్వాసం…

బ‌హుజ‌న వైతాళికునికి క‌వితా హార‌తి…

telugu articles, shobha article, telangana updates, breaking news

ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప్ర‌ణాళిక‌ను  దేశం కోసం రూపొందించి అందించిన మాన‌వీయ విలువల ప‌రిర‌క్ష‌కుడు మ‌హాత్మా జ్యోతిరావుపూలే. కుల వివ‌క్ష‌, అంట‌రానిత‌నం, స్త్రీ విద్యా ఆవశ్య‌క‌త‌పై గ‌ళమెత్తిన తొలి సంఘ‌సంస్క‌ర్తగా, బ‌డుగులే భార‌తావ‌నికి ముందు చూపవుతార‌ని చెప్పిన క్రాంతిద‌ర్శిగా జ్యోతిరావు పూలేను బ‌హుజ‌న బావుటా దీర్ఘ కావ్యంలో క‌వి వ‌న‌ప‌ట్ల సుబ్బ‌య్య అభివ‌ర్ణించారు. పేద‌లు  బ‌తుకు రాతల్ని…

మహా ప్రస్థానం @75

“నేనొక దుర్గం!నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;” “1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను.తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది”అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ.ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలుమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను…

శంకర సముద్రం పునరావాస సమస్యలు ప‌రిష్క‌రిస్తాం

Uttam Kumar Reddy, Minister of Irrigation, Food and Civil Supplies

నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసి ఉమ్మడి పాల‌మూరు జిల్లాకు సాగు నీరు అందిస్తామని నీటిపారుదల, ఆహార…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం..

Palamuru Ranga Reddy lift scheme

12 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేద‌ని, తాము మాత్రం ఈ శాసన సభ కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం…

ప్రపంచంతో నే పోటీ ..

ఆ శక్తి తెలంగాణా యువతకు ఉంది.  ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు… విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి…

విద్యావ్యవస్థలో ప్రక్షాళన ఎలా..?

How to purge the education system..?

బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్‌ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి-అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు…

డీజే శబ్ద కాలుష్యం వల్ల పెరుగుతున్న ముప్పు

sound pollution from DJ sound

హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది, రోడ్లపై పెద్ద ఎత్తున హాన్కింగ్, డీజే మ్యూజిక్, మరియు నివాస ప్రాంతాలలో శబ్దం రోజువారీ సమస్యగా మారింది. పరిశ్రమల నుండి మరియు వాహన కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం మంచి పనులు చేసిందని చెప్పబడినా, శబ్ద కాలుష్యం మాత్రం చాలా ప్రమాదకరమైన సమస్యగా మారుతోంది. ఇది…