ఆస్తుల వివాదం లో ఆంధ్ర పిడి వాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం నాటి సమస్యలు నేటికీ తెలుగు రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లోని వేల కోట్ల విలువైన 589 ప్రభుత్వ భవనాల అప్పగింతపై నెలకొన్న వివాదం.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్కు ఉన్న పదేళ్ల గడువు ముగిసిపోయినప్పటికీ, ఈ…








