Tag andhra pradesh

ఆస్తుల వివాదం లో ఆంధ్ర పిడి వాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం నాటి సమస్యలు నేటికీ తెలుగు రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన 589 ప్రభుత్వ భవనాల అప్పగింతపై నెలకొన్న వివాదం.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఉన్న పదేళ్ల గడువు ముగిసిపోయినప్పటికీ, ఈ…

రాయలసీమ మట్టి పరిమళ భరితాలు…కేతు కథలు

“కేతు విశ్వనాథరెడ్డి రచనలు ఏ కాలానికీ పరిమితం కావు. అవి అనంతమైన మానవ జీవిత ప్రవాహాన్ని వర్ణించే ప్రవాహకథలు. ఆయన రచనలు మనం ఎవరం? మన వాస్తవాలు ఏమిటి? అనే ప్రశ్నలకు అద్దం పడతాయి. ఆయన కథలన్నీ — అనుభవాన్ని మింగిన వాస్తవం, వాస్తవాన్ని వెలికి తీసిన శైలీ, శైలిలో చిరంజీవి అయిన మానవతా వాదం.”…

గోదావ‌రి-కావేరి లింగ్ ప్రాజెక్టుపై ఏపీ కుచ్చితాలు!

గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఒదులుకునే ప్రసక్తే లేదని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించ‌డ‌మే కాదు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల/నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని,  ఈమేర‌కు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల‌ని   రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించ‌డం వ‌ర‌కు బాగానే…

అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ ‌మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు: వినోదమా లేక దోపిడీయా?

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన సినిమా టికెట్ ధరలు కేవలం సామాన్యుడి జేబుకు భారంగా మారడమే కాకుండా, ఒక తీవ్రమైన సామాజిక ఆర్థిక చర్చకు దారితీశాయి. అసలు సినిమా అనేది ఒక ప్రజా వినోద సాధనమా లేక లాభమే పరమావధిగా సాగే వ్యాపారమా? అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సినిమా ఒక సృజనాత్మక కళగా…

తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల…

అమెరికా సామ్రాజ్యవాదం ఎప్పుడు అంతమవుతుంది?

“ఐక్యరాజ్యసమితి, దాని భద్రతా మండలి, స్వీయ రక్షణ కోసం లేదా భద్రతా మండలి అనుమతితో మాత్రమే బలప్రయోగాన్ని అనుమతించే ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా అమెరికా దాడులు, జోక్యాన్ని నియంత్రించాలి.. ఏదైనా అమెరికా సైనిక చర్యను భద్రతా మండలిలో తప్పనిసరి చర్చ, పారదర్శకత, ఓటింగ్‌కు గురి చేయాలి. జోక్యానికి ముందు. బెదిరింపులను ధృవీకరించడానికి…

మద్యనిషేధం ఎత్తివేసేందుకు కాసు ప్రయత్నం

32. జనధర్మో విజయతే జనధర్మ ప్రత్యేక సంచిక (సంపుటి 13 సంచిక 7: తేదీ 5.6.1969) సంపాదకీయం లో రేడియో ఇంటర్వ్యూ కాసు బ్రహ్మానంద రెడ్డి మరి ప్రశ్నలకు కొన్ని జవాబులు ఈ విధంగా ఉన్నాయి. ప్రశ్న- తెలంగాణాను శీఘ్రంగా అభివృద్ధి చేయడానికి మీరు హామీఇచ్చారు ఇటీవల జిల్లాకు కోటి రూపాయల వంతున కేటాయించారు కూడా.…

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భ‌య‌మే నిజ‌మైంది

Harish rao

వ‌ర‌ద జ‌లాల‌పై ఏపీ ప్రాజ‌క్టు ఎట్లా క‌డుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, ఏపీల మ‌ధ్య న‌లిగిపోతున్న తెలంగాణ‌ దిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్ప సీఎంకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వు రేవంత్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…