Tag 6 guarantees

మారింది పాలకులే.. పాలన కాదు..

దోపిడీలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూ దొందే కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ ‌షీట్‌ ‌విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌తెలంగాణలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్‌…

అంకెల గార‌డీతో కాంగ్రెస్ అబ‌ద్దాల పాల‌న‌

Guarantees

రైతు రుణ‌మాపీ అయింది కొంద‌రికే.. కాంగ్రెస్ వి విఫ‌ల హామీలు.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోంద‌ని, అంకెల గారడీలతో ప్రజలను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ…

మరో రెండు గ్యారంటీల అమలు

*27 లేదా 29వ తేదీన ప్రారంభం* *గృహ లక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు* *విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష* గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ…

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

You cannot copy content of this page