మత్స్యకారుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్
న్యూదిల్లీ,జనవరి3 :మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా రాష్ట్రంలోని 5,200 మంది మత్స్యకారులు, మహిళా మత్స్య సహకార సంఘాల్లోని 3 లక్షల మందికిపైగా సభ్యులకు మేలు జరగనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయినా, తప్పిపోయినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా…




