చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

అనుమతి లేదంటూ టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా టిడిపి నేతల ఆందోళన కుప్పం,జనవరి4 : కుప్పం నియోజకవర్గం కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో…








