Category Uncategorized

అదనంగా 19 ఫస్ట్ ‌మైల్‌ ‌కనెక్టివిటి ప్రాజెక్టులు

హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 02 : కోల్‌ ఇం‌డియా లిమిటెడ్‌(‌సిఐఎల్‌), ఎస్‌సిసిఎల్‌ ‌కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ 330 మిలియన్‌ ‌టన్నుల సామర్ధ్యంతో అదనపు 19 తొలి మైలు అనుసంధానం(ఎఫ్‌ఎం‌సి) ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులను ఆర్థిక సంవత్సరం 26-27 నాటికి అమలు జరుగనున్నాయి. మంత్రిత్వ శాఖ 526 ఎంటిపిఎ సామర్థ్యం, రూ. 18000 కోట్ల…

పబ్లిసిటీ కోసం ప్రజలను బలి తీసుకున్న బాబు

డ్రోన్‌ ‌కెమెరాల ద్వారా చిత్రీకరణలో  ఇంత విషాదమా తొక్కిసలాట ఘటననలపై పవన్‌ ‌కళ్యాణ్‌ ఎం‌దుకు నోరుమెదపరేం సిఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి రోజా.. ఎపిలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభావం నిల్‌ అని వ్యాఖ్య విజయవాడ, జనవరి 2 : చంద్రబాబు తన ప్రచారానికి జనాలను బలి తీసుకుం టున్నారని మంత్రి రోజా  మండిపడ్డారు.’ ఈయన చంద్రబాబు…

చైనాలో పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసులతో ఆందోళన

బీజింగ్‌, ‌జనవరి 2 : చైనాలో మళ్లీ కొవిడ్‌ ‌కేసులు పెరుగుతుండడంతో చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొన్ని దేశాలు నిబంధనలు, మరికొన్ని దేశాలు నిషేధం విధించాయి. అందులో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి చైనా నుంచి యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కు వచ్చే ప్రయాణికులు రెండు రోజుల్లోగా కొవిడ్‌ ‌రిపోర్టును అందజేయాల్సిందిగా అధికారులు నిర్ణయించారు.…

వైకుంఠ ఏకాదశిన తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో ఆలయాలన్నీ కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ జాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం…

బెంగళూరులో వ్యాపారవేత్త ఆత్మహత్య

బీజేపి ఎంఎల్‌ఏతో పాటు ఆరుగురు వ్యక్తులు మానసికంగా వేధిస్తున్నారు అది తట్టుకోలేక అంటూ సూసైడ్‌ ‌నోట్‌ బెంగళూరు, జనవరి 2 : బెంగళూరులో వ్యాపారవేత్త ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయిన ఆయన మృతదేహాన్ని నేతిగెరు గ్రామం సపంలో నిలిపివుంచిన కారులో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, ఆయన వద్ద దొరికన సూసైడ్‌…

సామాజిక విప్లవకారిణి..

ఆధునిక భారత ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే 192వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి,ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో…

తుగ్లక్‌ ‌నిబంధనలు సవరించండి

పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 : తుగ్లక్‌ ‌నిబంధనల పేరిట పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. ఇప్పటికే పలువురు చనిపోయినా చలనం లేదన్నారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…టీఎస్‌ఎల్‌పీఆర్‌ ‌బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.…

జీవుల మనుగడకై జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిద్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్‌ ‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం, కాలుష్యం, చెందడంతో భూగోళం వేడెక్కి పోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో అనేక రకాల జంతువులు,…

బిఆర్‌ఎస్‌లో ఏపి నాయకుల భారీ చేరికలు

ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 2 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా మారిన తర్వాత వొచ్చిన ఈ ఏకాదశి ఆ పార్టీకి బాగా కలిచివచ్చినట్లుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపి రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఆ పార్టీలో…