రాజకీయాలను పక్కన పెట్టి శాంతిభద్రతలు కాపాడండి

న్యూదిల్లీ,జనవరి20 : దిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని దిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ సూచించారు. దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేసి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన నేపధ్యంలో ఎల్జీపై కేజీవ్రాల్ విరుచుకుపడ్డారు.…







