జమ్ముకశ్మీర్లో జంట పేలుళ్లు ఏడుగురికి తీవ్రగాయాలు

నర్వాల్, జనవరి 21 : జమ్ముకశ్మీర్ నర్వాల్లో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ) ముఖేష్ సింగ్ వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి…








