Category Uncategorized

జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్‌ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రాష్ట్రం మరో…

ఆకలి పాదం అడుగేసింది…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. తాజాగా మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది.…

బిచ్చగాడు హీరో విజయ్‌ ‌పరిస్థితి ఆందోళనకరం

చెన్నై, జనవరి 19 : కోలీవుడ్‌ ‌హీరో  విజయ్‌ ఆం‌టోనీ ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉంది. తాజాగా బిచ్చగాడు – 2 సినిమా షూటింగ్‌ ‌మలేషియాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న  విజయ్‌ ‌యాక్షన్‌ ‌సీన్స్ ‌చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో  విజయ్‌…

గరిష్టానికి శబరిమల ఆదాయం

తిరువనంతపురం, జనవరి 19 : కేరళలోని శబరిమల ఆలయం గురించి తెలియని వారుండరు. ఏటేటా ఆయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రధాన పుణ్యక్షేత్రం శబరిమల. అందుకే ఏటా కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్‌ అయినప్పటికీ శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా…

ఎపిలో ఎస్‌ఐ ‌పోస్టులకు దరఖాస్తుల వెల్లువ

అమరావతి, జనవరి 19 : ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్‌ ‌వెలువడినా.. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా.. చివరకు అటెండర్‌ ‌పోస్టులు పడినా.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా పోటీ పడుతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కొలువులకు గట్టి పోటీ నెలకొంది.. అది…

రైతన్నలకు డ్రోన్ల పంపిణీ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు అడుగులు అమరావతి, జనవరి 19 : వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ‌ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో డ్రోన్‌ల ద్వారా వ్యవసాయాన్ని…

బీజేపీ ఎంపీ లైంగికంగా వేధిస్తున్నాడు

న్యూ దిల్లీ, జనవరి 19 : రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు వ్యతిరేకంగా భారత కుస్తీ వీరులు రోడ్డెక్కారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌, ‌కోచ్‌లపై స్టార్‌…

వాహనదారులకు కొత్త నిబంధనలు

లారీ డ్రైవర్ల కోసం కొత్త చట్టం ! ట్రక్‌ ‌డ్రైవర్ల పని వేళలను మార్చే అవకాశం న్యూ దిల్లీ, జనవరి 19 : వాహనదారులకు కొత్త కొత్త నిబంధనలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా టోల్‌టాక్స్ ‌విషయంలో కీలక మార్పులు చేస్తోంది. టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు పడకుండా సేవలను మరింతగా సులభతరం చేస్తోంది.…

చైనాలో కొనసాగుతోన్న కొరోనా విలయతాండవం

న్యూ దిల్లీ, జనవరి 19 : చైనాలో కరానో విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. జీరో కోవిడ్‌ ‌పాలసీ తర్వాత చైనాలో రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క డిసెంబర్‌లోనే చైనాలో లక్షమందికి పైగా కరోనాతో చనిపోయినట్లు సమాచారం. చైనాలోని ప్రధాన నగరాలే కాదు, చిన్న చిన్న…