Category Uncategorized

వాయిదాలకే విచారణ కమిషన్‌ల నియామకం

హెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్‌లో మాదిగలకు, ఇతర ఉపకులాలకు ఎంతెంత వాటా ఇవ్వాలని తేల్చడానికి ఒక కమిషన్‌ను నియమించారు. ఆ విషయం తేల్చడానికి ఒక కమిషన్‌ అవసరమా? షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో ఉన్న ఉపకులాలలో ఒక ప్రధాన కులం అన్యాయంగా ఆ రిజర్వేషన్‌ ప్రయోజనం మొత్తాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ చర్యను ఆపడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు సరిపోదా?…

కశ్మీర్‌ ‌చలిలో వేడి ..!

జమ్ము-కాశ్మీర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్‌ ‌రౌత్‌, ‌గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్‌ ‌కోట్‌తో కనిపించిన రాహుల్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 20 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ శుక్రవారం తన భారత్‌ ‌జోడో యాత్రను జమ్మూ కాశ్మీర్‌…

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు

మునిసిపల్‌ ‌కౌన్సిల్‌ ఏకగ్రీవ తీర్మానం ఫలించిన రైతుల పోరాటం అయినా సంశయం వీడని రైతులు కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కూడా వెనక్కి…రద్దు చేస్తూ మునిసిపాలిటీ తీర్మానం జగిత్యాల/కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 20 : గత పది రోజులుగా చేస్తున్న రైతుల పోరాటం ఫలించింది. జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ విలీన గ్రామ ప్రజలు…

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తొలగించే వరకు పోరు

రైతులు కడుపు మండి రోడ్డెక్కితే రాజకీయమంటారా మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 20 : జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌డ్రాప్ట్ ‌నోటిఫికేషన్‌ను పూర్తిగా తొలిగించే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రకటించారు. రైతులు కడుపు మండి రోడ్డకెక్కితే రాజకీయమంటారా అని మండిపడ్డారు.…

బీజేపీ కి ‘బి’ టీమ్‌ ‌లు బీఆర్‌ఎస్‌ ,‌మజ్లీస్‌

హ్‌దరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి20: కాంగ్రెస్‌ ‌పార్టీ రు.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే… కేసీఆర్‌ ‌ప్రభుత్వం 5లక్షల కోట్లు అప్పు చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారీఖ్‌ అన్వర్‌ ‌శుక్రవారం గాంధీ భవన్‌  ‌విలేఖరుల సమావేశంలో అన్నారు. అయినా ప్రజల ఆశలను కేసీఆర్‌ ‌నేరవేర్చలేకపోయారు అని పేర్కొంటూ తెలంగాణ ఏర్పడి…

ఎపికి కేటాయించిన 15 మంది ఇక్కడే తిష్ట

సోమేశ్‌ ‌తరహాలోనే వారిని వెనక్కి పంపాల్సిందే వీరిపై ప్రధాని మోడీకి,డివోపిటికి లేఖ రాశా: రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు అన్నారు.  వీరిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని రఘునందన్‌ ‌రావు…

తెలంగాణలో అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌

36,300 ‌కోట్ల పెట్టుబడులు స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ప్రముఖ ఇంటర్నేషనల్‌ ఈ-‌కామర్స్ ‌దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌ ‌సెంటర్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో ఏడబ్ల్యూఎస్‌…

ఆగస్ట్ ‌నాటికి 10 లక్షల ఉద్యోగాలు

ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సంకల్పమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి 71 వేల మందికి నియామక పత్రాలు అందించిన ప్రధాని సుపరిపాలనకు గుర్తింపు ‘రోజ్‌గార్‌ ‌మేలా’ : వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని మోడీ సంభాషణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఆగస్టు 15…

డెక్కన్‌ ‌స్టోర్స్ అగ్నిప్రమాదానికి విద్యుత్‌ ‌షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణం కాదు

విద్యుత్‌ అధికారి శ్రీధర్‌ ‌స్పష్టీకరణ అన్ని కోణాల్లో దర్యాప్టు చేపట్టిన అధికారులు భవనంలోపల తగ్గని పొగ వేడి…డ్రోన్‌ ‌సాయంతో వివరాల సేకరణ గల్లంతైన ముగ్గురి మృతదేహాల గుర్తింపు…కాలి బూడిదయిన శరీరాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్‌ ‌స్పోర్టస్ ‌స్టోర్‌లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్…