Category Uncategorized

ఈ – వ్యర్థంతో అంతా అనర్థమే – ప్రపంచాన్ని ముంచేస్తున్న ఈ – వేస్ట్

ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం, వ్యవస్థీకృత ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ సౌకర్యాలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నందున భారతదేశం అసంఘటిత రంగంపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశంలోని మెజారిటీ పట్టణ మురికివాడల్లో 95% పైగా ఇ-వ్యర్థాలు శుద్ధి చేయబడతాయి అలాగే  ప్రాసెస్ చేయబడతాయి, ఇక్కడ శిక్షణ లేని కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ప్రమాదకరమైన విధానాలను నిర్వహిస్తారు, ఇది వారి…

ఓదార్పుతో మానసిక ఒత్తిడి మటుమాయం

 ‘‘‌మానసిక ఒత్తిడికి గురి చేసే మనస్సే…మానసిక ఒత్తిడిని తగ్గించే ఆయుధంగా కూడా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పి.. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కటి సెలయేరు, పక్షుల కిలకిల రావాలు, సుందర మైన దృశ్యాలను, పచ్చిక బయళ్లను, రంగుల పక్షులను ఊహించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.…

పాకిస్తాన్‌కు జ్ఞానోదయం ?

భారత్‌ ‌పక్కలో బల్లెంలా ఇంతకాలం వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు నిజంగానే జ్ఞానోదయం అయిందా అంటే ఆ దేశ ప్రధాని తాజాగా చేసిన ప్రకటన అక్కడి రాజకీయ నేతల దృక్పథంలో కొంత మార్పును సూచిస్తున్నట్లుగా ఉంది. తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవల దుబాయ్‌కు చెందిన…

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌, ‌జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని,…

కందుకూరి కార్య వీరసూరుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నం, జనవరి 20 :  నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపిన వ్యక్తి కందుకూరి అని… ఆయన కార్య వీరసూరుడు అని కొనియాడారు.…

రోజ్‌గార్‌ ‌మేలాలలో 71వేల మందికి లేఖలు

న్యూ దిల్లీ, జనవరి 20 :  రోజ్‌ ‌గార్‌ ‌మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్‌మెంట్‌ ‌లెటర్లను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్షరెన్స్ ‌ద్వారా పంపిణీ చేశారు. కేందప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ ఇం‌జనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్‌మెంట్లకు నియామక పత్రాలను…

ఎపిలో 22న పోలీస్‌ ఉద్యోగాల అర్హతపరీక్ష

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు నిముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ విజయవాడ, జనవరి 20 : పోలీసు శాఖలో ఉద్యోగం.. హోదాకు చిహ్నం. మంచి జీతం, సమాజంలో గౌరవంతో పాటు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండడంతో పోలీస్‌  ఉద్యోగం అంటే యువతకు క్రేజీగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్‌ ‌నియామకాలకు నోటిఫికేషన్‌ ‌విడుదల…

కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

కడప, జనవరి 20 : కడప జిల్లాలోని చాపాడు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్‌ ‌కాలనికి చెందిన 15 మంది…

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి పాదయాత్ర

చెన్నై, జనవరి 20 : లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై  నిర్ణయించారు. ఏప్రిల్‌ 14 ‌తమిళ సంవత్సరాది రోజున తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ ‌నుంచి చెన్నై వరకు 117 రోజులు ఈ…