Category Uncategorized

వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ ‌తప్పని సరా..?

ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్‌ ‌ఛార్జీల భారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి 25: వీధి వ్యాపారి నుండి మధ్య తరగతి వ్యాపారి వరకు ఇప్పటికే వివిధ ట్యాక్సులు, లైసెన్సుల పేరుతో ఇబ్బందులు పడుతున్నారు..అని పేర్కొంటూ ..తాజాగా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే…

గణతంత్ర విలువలను పాటిస్తున్నామా.. !

రాజ్యాంగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు  హైజాక్‌ ‌చేస్తోందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగానూ..ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగాన్ని హైజాక్‌ ‌చేసి తమ ఇష్టాను సారంగా పాలన సాగిస్తున్న నేతలు ఇలా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వాలు విఫలం అయినప్పుడు.. తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు..ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో మన ప్రజాస్వామ్యం…

సమస్యలు తక్కువ, ఆదాయం ఎక్కువ

పంటలు  మంచి ఉత్పత్తి కోసం సరైన నేల ఎంపిక చేయాలి. తద్వారా  పంట నుంచి సకాలంలో మంచి ఉత్పత్తిని పొందవచ్చు. దీనితోపాటు పంట నాణ్యత కూడా బాగుండాలి. కాబట్టి నల్ల నేలలు ఏ పంటకు ఉపయోగపడుతుందో ప్రతి రైతు తెలుసుకోవాలి. మొక్క అభివృద్ధికి నేల పాత్ర చాలా ముఖ్యమైనది. వివిధ పంటలలో వివిధ రకాలైన నేలలు…

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఉత్కృష్ట స్థానం

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం  భారత రాజ్యాంగ అమలు దినమైన. జనవరి 26 రోజును గణతంత్ర దినంగా జరుపు కుంటారు. పొట్టకూటికోసం, వ్యాపారం పేరుతో, మన…

“గణతంత్ర ” మేలా

భారత రాజ్యాంగ ఉద్గ్రంధం అవిష్కృతమైన శుభ దినం   సర్వసత్తాక సార్వభౌమత్వం సంప్రాప్తమైన శుభ తరుణం   అగ్ర ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన శ్రేష్ఠ కాలం   నవ భారత నిర్మాణానికి శ్రీకారం పలికిన సమయం అదే గణతంత్ర దినోత్సవం   ఈ మహోత్సవ వేళలో సంబరాలు జరుపుదాం   జాతీయ జెండా ఎగరేసి జనగణ…

నెరవేరని మేకిన్‌ ఇం‌డియా సంకల్పం

దేశీయ ఉత్పత్తులకు దక్కని ప్రోత్సాహం చిన్నతరహా పరిశ్రమలను ఆదుకుంటేనే మేలు న్యూదిల్లీ,జనవరి24 : అమెరికాలో ఉద్యోగాల కోత ఆందోళన కలిగిస్తున్న వేళ ..నిరుద్యోగులకు భరోసా కల్పించేలా భారత ప్రభుత్వం పథకాలు అమలుచేయాలి. పట్టాలు చేతబట్టుకుని వెళ్లిన వారు మళ్లీ బ్యాగు సర్దుకుని వచ్చే దుస్థితి వచ్చింది. అలాంటి వారు స్వదేశానికి వస్తే వారికి అండగా నిర్ణయాలు…

హాల అమలులో బిజెపి వెనకడుగు

ప్రజల దరికి చేరని పథకాలు వైఫల్యాలను  సక్షించుకోవాల్సిందే న్యూదిల్లీ,జనవరి25: ప్రజలు సంపూర్ణ సాధికరాత  సాధించేలా దేశంలో పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల,జనవరి25 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం రెండు కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,221 మంది భక్తులు దర్శించుకోగా 24,409…

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

నేడు జాతీయ పర్యాటక దినం అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించి నంత వరకు , శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ ‌జిల్లానే…