Category Uncategorized

నేనంటే కొందరికి గిట్టక పోవచ్చు..

తెలంగాణతో నాబంధం ముడివడి ఉంది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : ‘ఫామ్‌ ‌హౌజ్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు-రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉండాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.’ అని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌సిఎం కెసిఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.…

కేసీఆర్‌….‌మీకు ఈ దేశంలో ఉండే అర్హతే లేదు

ప్రమాణం చేసిన రాజ్యాంగాన్నే అవమానిస్తావా?..ముమ్మాటికీ అంబేద్కర్‌ను అవమానించడమే…మహిళా గవర్నర్‌ను అవమానించడమే మీ సంస్కారమా? మహిళలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా?..అంబేద్కర్‌ ‌రాజ్యాంగంతో తలెత్తుకుందామా? ..కల్వకుంట్ల రాజ్యాంగంతో బానిసలుగా బతుకుదామా? సిఎం కెసిఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌.. ‌పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసి ఘనంగా రిపబ్లిక్‌…

బీజేపీ అధికారంలోకి రాబోతుంది……

జనంలోకి వెళ్లి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి కోరికలను తెలుసుకోవాలి ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ ‌స్కీమ్‌లపైనా అధ్యయనం చేయండి జనంలోకి వెళ్లి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి కోరికలను తెలుసుకోవాలి ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ ‌స్కీమ్‌లపైనా అధ్యయనం చేయండి బీజేపీ మహిళా మోర్చా నేతలకు పార్టీ రాష్ట్ర…

జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రాజీనామా

బహుజనులు పదవులకు పనికిరారా..? – మీరే గెలిచారు దొర..అంటూ తీవ్ర ఆరోపణలు అవిశ్వాసం ఎమ్మెల్యే ఆడిన డ్రామా – కన్నీరు మున్నీరుగా విలపించిన చైర్‌పర్సన్‌ ‌శ్రావణి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 25: జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌పదవికి భోగ శ్రావణి గురువారం రాజీనామా చేశారు. బహుజనులమైన మేము పదవులకు పనికిరామా దొర అంటూ.. కన్నీటి…

సమాజానికి దిక్సూచి ప్రజాతంత్ర..!

పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నిజాల నిగ్గు తేల్చినప్పుడే గుర్తింపు ఆ కోవలోనిదే ప్రజాతంత్ర దినపత్రిక రెండున్నర దశాబ్దాల అలుపెరుగని పోరాటం ప్రజాతంత్రది తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్రది ముఖ్య భూమిక మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి 25 : సమాజంలోని రుగ్మతలను ఎండగడుతూ, జనాలను జాగృతం చేసినప్పుడే పత్రికలకు గుర్తింపు కలుగుతుందని, నిరంతర…

దక్కన్‌ ‌స్పోర్టస్ ‌మాల్‌ ‌ప్రమాదంతో కదలిక

ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ఉన్నతస్థాయి సక్షలో మంత్రికెటిఆర్‌ ‌సూచన మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అక్రమ నిర్మాణాలపై కమిటీ అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మరోమారు…

సర్పంచ్‌ల అధికారాలపై పెత్తనం వారినిధులు కాజేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 25: సర్పంచులు ఏం చేయాలో ఎమ్మెల్యేలే డిసైడ్‌ ‌చేస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వారి హక్కులను కాలరాస్తూ నిధులను కాజేస్తు న్నారని అన్నారు. సర్పం చ్‌లకు హక్కులు లేకుండా ప్రభు త్వమే పెత్తనం చేస్తోందన్నారు. హైద రాబాద్‌ ‌లక్డికపూల్‌లో సర్పంచుల ఫోరం, పంచాయతీ రాజ్‌ ‌ఛాంబర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్‌ ‌చట్టంపై నిర్వహించిన…

154 ‌మంది సైబరాబాద్‌ ‌పోలీసులకు సేవాపతకాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఉత్తమ ప్రతిభ కనబర్చిన 154 మంది సైబరాబాద్‌  ‌పోలీసు అధికారులకు సేవా పతకాలను అందజేసారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్‌ అధికారులకు తెలంగాణ…

రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: ఈ యేడుకూడా గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌లోనే నిర్వహిస్తారు. గవర్నర్‌ ‌తమిళసై జెండా ఆవిష్కరిస్తారు. సిఎస్‌ ‌శాంతికుమార్‌, ‌డిజిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం లేఖ ద్వారా రాజ్‌భవన్‌కు తెలియచేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాది…