Category Uncategorized

పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ

రానున్న ఆర్థిక సంవత్సరంలో అంచనా వృద్ధిరేటు 7 శాతం 2023-24లో ఆర్థిక వృద్దిరేటు 6-6.8 శాతం ఉండొచ్చు కొరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకున్నది ఆర్థిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో.. దేశంలో తగినంతగా విదేశీ మారక ద్రవ్యం పార్లమెంట్‌లో ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి న్యూ…

రాష్ట్రపతి ప్రసంగంలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కే కేశవరావు (కేకే) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన వి•డియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము విన్నామని, అందులో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే…

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్‌, ఆప్‌

న్యూ దిల్లీ, జనవరి 31 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్‌హాల్‌లో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్‌ ‌రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌), ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో నిలదీయాలని, అందుకు…

‌ప్రపంచం చూపు…భారత్‌ ‌వైపు

స్థిరమైన ప్రభుత్వంతో సుస్థిర అభివృద్ధి ఆర్టికల్‌ 370 ‌నుంచి ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వరకు స్థిర నిర్ణయాలు రానున్న 25 ఏళ్లు అమృతకాలం పేదరిక రహిత భారత్‌ ‌నిర్మాణం లక్ష్యం అవినీతి రహిత దేశం దిశగా అడుగులు దేశ నిర్మాణంలో యువత, మహిళా శక్తిదే కీలక పాత్ర ప్రజల అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వంలో పెరిగిన…

నేడు లోక్‌సభ ముందుకు కేంద్రం పద్దుw

2023-24కు బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌జనాకర్శక బడ్జెట్‌ ఉం‌టుందన్న అంచనాలు ఐటి మినహాయింపులపై వేతన జీవుల ఆశ న్యూ దిల్లీ, జనవరి 31 : ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2023-24…

ఈ ‌దేశ ఆలోచనా విధానాన్ని రక్షించడమే ఈ యాత్ర ల క్ష్యం

2022,‌సెప్టెంబర్‌ 7 ‌న కన్యాకుమారి నుండి ప్రారంభమయిన కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత ,లోక్‌ ‌సభ సభ్యుడు రాహుల్‌ ‌గాంధీ  భారత్‌ ‌జోడో పాద యాత్ర 12 రాష్ట్రాల నుండి  3500 కి మీ పూర్తి చేసుకుని జనవరి 30 న కశ్మీర్‌ ‌చేరుకుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 1 న 12 ప్రతిపక్ష పార్టీ…

ఒక్కో ఉద్యోగికి రూ.6 కోట్లు బోనస్‌..!

ప్రంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంలో ఓ చైనా కంపెనీ ఉద్యోగులకు ఊహించనంత బోనస్‌ ‌బీజింగ్‌, ‌జనవరి 31 : ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తుస్తున్న వేళ కొరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే…

త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖపట్నం

త్వరలో నేనూ అక్కడికే.. ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ ‌సంచలన ప్రకటన మార్చిలో విశాఖలో గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి, జనవరి 31 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ‌సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే…

టాప్‌-10 ‌సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్‌

‌క్షీణిస్తూ వొస్తున్న సంపద న్యూ దిల్లీ, జనవరి 31 : ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్ ‌పతనం కొనసాగుతుండటంతో సంస్థ చైర్మన్‌ అదానీ సంపద క్షీణిస్తూ వొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రపంచ సంపన్నుల టాప్‌-10 ‌జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్? ‌బిలియనీర్స్ ఇం‌డెక్స్ ‌ప్రకారం..2023 జనవరి 31 నాటికి గౌతమ్‌ అదానీ…