Category Uncategorized

2023-24 ‌బడ్జెట్‌ ‌విశేషాలు

బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతరామన్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదవసారి కేంద్ర బడ్జెట్‌ 2023-24‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ‌ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌రాష్ట్రపతి ద్రౌపతి…

‘‌మధ్య’ తరగతి బడ్జెట్‌

2023-24 ‌మొత్తం పద్దు రూ.45.03 లక్షల కోట్లు ఆదాయ పన్ను పరిమితి 5 లక్షల నుంచి రూ.7లక్షలకు పెంపు   ఆదాయం రూ.7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో 5 నుంచి 30 శాతం వరకు పన్ను వేతన జీవులకు ఊరట…స్టాండర్డ్ ‌డిడక్షన్‌ ‌రూ.3 లక్షలకు పెంపు మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు రైల్వేలకు…

మద్యం ప్రియులకు బడ్జెట్‌ ‌షాక్‌

వందశాతం సెస్‌ ‌విధింపుతో పెరగనున్న ధరలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ‌సంవత్సరానికి గానూ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌కొన్ని వర్గాలకు తీపి కబురు అందించగా.. మరికొన్ని వర్గాలకు చేదు వార్తను వినిపించింది.బడ్జెట్‌ ‌మద్యం ప్రియులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. మద్యం సుంకాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 :  జనవరి నెలలో అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఈ నెలలో రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూలు చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు జనవరి నెల జీఎస్టీ వసూళ్లు రూ.1,55,922 కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ…

కేంద్ర బడ్జెట్‌ ఆశజనకం..ప్రగతి కారకం

రాష్ట్రం సూచనలను పాటించి కేటాయంపులు బడ్జెట్‌ ‌ప్రతిపాదనలతో మరింత పురోగతి సాధ్యం ఎపి ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్‌ ‌వ్యాఖ్య అమరావతి, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా, ప్రగతి కారకంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌స్పందించారు. ప్రీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సలహాలు,…

ఎక్కువకాలం పెన్షన్‌ ‌తీసుకున్న బోయత్‌రామ్‌ ‌దుడి

వయసు దపడడంతో మృతి జైపూర్‌, ‌ఫిబ్రవరి 1 : అత్యధిక కాలం పింఛన్‌ ‌తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్‌ ‌దుడి కన్నుమూశారు. ఎక్స్ ‌సర్వీస్‌ ‌మెన్‌ అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్‌ (100) ‌సోమవారం కన్నుమూశారు. స్వాతంత్యాన్రికి ముందు బ్రిటిష్‌ ఇం‌డియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్‌ అం‌దుకున్నారు.…

దేశ అభివృద్ధికి పునాది వేసేలా బడ్జెట్‌ ‌రూపకల్పన

అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా బడ్జెట్‌ శ్రీ అన్న పథకం అద్భుతమని ప్రకటించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : ఏడు అంశాలు ప్రాధాన్యంగా రూపొందించిన బడ్జెట్‌ ‌కొత్త ఇండియాకు గట్టి పునాది అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ…2047 లక్ష్యంగా…

నిర్మలమ్మ డిజిటల్‌ ‌పద్దు 2023-24….

‘‘అసలు బడ్జెట్‌ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ,వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.’’ బడ్జటు లేదా…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…