Category Uncategorized

పార్లమెంటులో ఆదానీ ప్రకంపనలు

హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చకు విపక్షాల పట్టు… వాయిదా తీర్మానాలు ఉభయసభల్లోనూ గందరగోళం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : గురువారం హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చకు డిమాండ్‌ ‌చేస్తూ విపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ, రాజ్యసభలు మొదట మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. దాంతో పాటు పార్లమెంట్‌ ఉభయసభల్లో బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు వాయిదా…

కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కేటాయించాలి..

ప్రాజెక్ట్‌లపై కేంద్ర గెజిట్‌ ‌రద్దుచేయాలి తెలంగాణ విభజన హామీలను వెంటనే అమలు చేయాలి కేంద్ర మంత్రులను కలిసిన టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌   న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా కేటాయించాలని, రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జనసమితి…

తెలంగాణకు మొండిచేయి…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ ‌తీవ్ర నిరాశపరిచిందని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. రూ. 45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే…

రైతు, ఉపాధి హామీ కూలీల వ్యతిరేక బడ్జెట్‌

దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే ప్రమాదం ఉద్యోగులకు ఊరట ఇవ్వని బడ్జెట్‌ ‌తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్‌..‌విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌. అం‌దమైన మాటలు…

వృత్తి కళాకారులకు ప్రోత్సాహం

విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌ప్యాకేజీ పథకం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌  ‌కేంద్ర బడ్జెట్‌లో ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి,…

స్టాక్‌ ‌మార్కెట్లపై బడ్జెట్‌ ‌ప్రభావం

తొలుత లాభాలు..చివరి వరకు నిలవని జోరు ముంబై, ఫిబ్రవరి 1 : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులతోపాటు పలు విషయాల్లో ఊరటనివ్వడంతో బ్జడెట్‌ ‌రోజున మార్కెట్లు పుంజుకున్నాయి. గతవారం వరకు మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగగా..తాజాగా బ్జడెట్‌.. ‌సెన్సెక్స్‌కు కొత్త ఊపిరినిచ్చింది. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భలో సెన్సెక్స్…

డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం

నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటుకు అంగీకారం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : నిర్మలా సీతారామన్‌ ‌తన బడ్జెట్‌లో డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం…

మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకం

మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్‌ ‌టైమ్‌ ‌చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో…

రైల్వేలకు భారీగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు

నాలుగు రెట్లు పెరిగాయన్న నిర్మల న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌పెద్ద పీట వేశారు. కొత్త రైల్వేల లైన్ల ఏర్పాటు, రైల్వేల ఆధునీకరణ, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల రాకతో బడ్జెట్‌ను భారీగా పెంచారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు…