Category Uncategorized

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎదురుదెబ్బ

ముంబై, ఫిబ్రవరి 7 : మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్‌ ‌థొరట్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేతగా వైదొలగుతున్నట్టు థొరట్‌ ‌కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గేకు మంగళవారం లేఖ రాశారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌నానా పటోలెతో తాను కలిసిపనిచేయలేనని పార్టీ కేంద్ర నాయకత్వానికి థొరట్‌…

దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌

ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ ‌మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్న ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 07 : తన పథకాల ద్వారా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ఇం‌డస్ట్రీస్‌ ‌మంత్రిత్వ శాఖ(ఎంఒఎఫ్‌పిఐ-ఆహార శుద్ధి, తయారీ ప్రక్రియ)  దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌/ ‌పరిరక్షణ మౌలిక సదుపాయాలను ప్రభావవంతమైన సరఫరా లంకెను బలోపేతం చేయడం ద్వారా పంటానంతర…

దక్షిణ పెరూలో వర్షబీభత్సం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలియజేసింది. ఈ ఘటనలో గాయపడ్డ 20…

జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

శ్రీనగర్‌, ‌ఫిబ్రవరి 7 : జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతున్నది. అధికారుల తీరును నిరసిస్తూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కూల్చివేతలు జరుపుతున్న రెవెన్యూ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. స్థానికుల రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఓ షోరూం యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు…

రేవంత్‌ ‌హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర షురూ

వేలాదిగా తరలి వొచ్చిన కార్యకర్తలు…జనసంద్రంగా మేడారం కిలోమీటర్ల మేర కొనసాగిన కాన్వాయ్‌…‌మొదటి రోజు విశేష స్పందన కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన యాత్ర ఉనికిని చాటుకున్న ఎమ్మెల్యే సీతక్క సీఎం రేవంత్‌..అం‌టూ యువకుల నినాదాలతో మారుమోగిన మేడారం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో మరింత జోష్‌ ‌నింపేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

ఆదానీ మోదీ దోస్త్ ..అం‌దుకే విచారణకు నిరాకరణ

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్‌ను కుదిపేస్తుంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. అదానీ పీఎం మోడీ ఫ్రెండ్‌ అయినందునే కేంద్రం చర్చకు భయపడుతోదంని బీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ నేత కే కేశవరావు ఆరోపించారు. సభ…

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

వరుసగా మూడోరోజూ ఆదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన జెపిసి ఏర్పాటుకు డిమాండ్‌ ‌పార్లమెంట్‌ ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీల అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ…

అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ సోమవారం డిమాండ్‌ ‌చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండేండ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కోట్ల రూపాయల అవినీతితో పాటు దేశ మౌలిక సదుపాయాల…

రైతు రుణ మాఫీపై స్పష్టత లేదు

చెప్పేవి గొప్పలు చేసేది శూన్యం ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్‌ ‌మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ప్రజలను మోసం చేసే బడ్జెట్‌ ‌తీసుకొచ్చారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌లో డాబుసరి తప్ప ప్రయోజకర అంశాలు లేవన్నారు. రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదని…