Category Uncategorized

దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి..

ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ‌డ్రామా కాంగ్రెస్‌ ‌నామరూపాల్లేకుండా పోతుంది అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించే కుట్ర ధరణి పేరుతో నలుగురు కలెక్టర్ల భారీ దోపిడీ 11 వేల స్ట్రీట్‌ ‌కార్నర్ల మీటింగ్‌లతో చరిత్ర సృష్టిస్తాం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ‘‘ప్రజల్లో హిందుత్వ వాతావరణం వొచ్చింది. 80…

8 ‌బిలియన్లున్న సంపద..8 ఏళ్లలో140 బిలియన్‌ ‌డాలర్లు ఎలా అయ్యింది…?

ప్రతీ వ్యాపారంలోనూ ఆయన విజయ రహస్యం ఏమిటి అనుభవం లేకున్నా డిఫెన్స్ ‌కాంట్రాక్ట్‌లు ఎలా అప్పగించారు నిబంధనలు మార్చి ముంబయి సహా ఆరు విమానాశ్రయాలు ఎలా కట్టబెటారు భారత్‌ ‌జోడో యాత్రలో దేశ వ్యాప్తంగా ప్రజలు నన్ను ఈ ప్రశ్నలే అడిగారు అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాని మోదీని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ…

మేధావియువత రాజకీయాల్లోకి రావాల్సిందే !

‘‘అష్టకష్టాలు పడుతూ, అలుపెరుగని పోరాటంచేస్తున్న  యువతను ఉద్యోగ నియామకాలంటూ ఎన్నికలు రాబోయే ముందు నోటిఫికేషన్‌ ‌వేసి వారి కసిని మరొకసారి పుస్తకాలపై మరల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నది తేటతెల్లమవుతుంది.అన్నింటికంటేముందు గ్రూప్‌ ‌వన్‌ ‌ప్రిలిమ్స్ ‌లో ఒక పోస్ట్ ‌కు 50మంది చొప్పున,503 పోస్టులకుగాను 25,050 మంది అభ్యర్థులను ఎంపికచేసిన విషయం అందరికీ తెలిసిందే.అలాగే జూన్‌ ‌లో మెయిన్స్…

‘‘విచ్చుకుంటున్న వేయి పడగల స్వార్ధం’’

‘‘‌తాను మునిగిందే గంగ- తానొలచిందే రంభ’’ అన్నట్టుగా మూర్ఖ భావజాలంలో కొట్టుమిట్టాడుతూ యాంత్రిక జీవనమే సుఖప్రదాయినిగా భావిస్తూ,కేవలం ప్రాణమున్న మరబొమ్మల్లా,సాలెగూడు లాంటి  ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కూరుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు.అందుకే  ఆధునిక మానవుడు  కోటాను కోట్ల ప్రజల మధ్య ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.రక్త సంబంధాలను వదిలేసి ఒంటరి కాంక్రీటు అరణ్యాల్లో అనాథగా బ్రతుకుతున్నాడు,పెద్దలను…

ఐక్యరాజ్యసమితిని సవరించేది ఎప్పుడు?

రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానా జాతి సమితి లాంటి ప్రపంచ శాంతి సంస్థను స్థాపించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందుకు సాగారు. ఈ విధంగా అట్లాంటిక్‌ ‌మహసముద్రంలోని సూర్య పౌండ్‌ ‌ల్యాండ్‌ ఓడరేవులో  బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి విన్‌ ‌స్టన్‌ ‌చర్చిల్‌, అమెరికా అధ్యక్షులు…

టర్కీ, సిరియాలో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులు ఇరు దేశాల్లో 4,500కు పైగా భూకంప మృతుల సంఖ్య భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి టర్కీకి బయలుదేరిన భారత్‌ ‌సహాయక బృందాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : యావత్‌ ‌ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య…

వివాహవయస్సు 21ఏళ్లు ఉండాల్సిందే

అప్పుడే వారి ఆరోగ్యానికి రక్షణ బాలల హక్కుల పోరాట నేత కాశీనాథ్‌ హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7 : అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 కాకుండా 21 ఏళ్లు ఉండాలని  కేంద్రం చేసిన ప్రతిపాదనలు చట్టరూపంలోకి తీసుకుని రావాలని బాలల హక్కుల సంఘం, స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. దీనిపై విపక్షాలు మోకాలడ్డడం సరికాదన్నారు. ఇది…

‌ప్రయాణికుడికి అస్వస్థత.. విమానం జోథ్‌పూర్‌లో ల్యాండ్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : జెద్దా నుంచి దిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు అస్వస్ధతకు గురికావడంతో జోథ్‌పూర్‌ ‌వద్ద విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. జోథ్‌పూర్‌లోని గోయల్‌ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి ప్రయాణీకుడిని తరలించి చికిత్స అందించారు. కాగా కొద్ది వారాల కిందట మధురై-ఢిల్లీ ఇండిగో విమానంలో 60 ఏండ్ల వ్యక్తికి…

జేఈఈ మెయిన్‌ ‌తొలి విడుత పరీక్షా ఫలితాలు విడుదల

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2023 ‌తొలి విడత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల య్యాయి. సోమవారం ఉదయం తుది కీని ఎన్‌టీఏ(నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ) సోమవారం ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల…