Category Uncategorized

వ్యవసాయ ప్రాధాన్యత బడ్జెట్‌ ‌రావాల్సిందే !

దేశంలో ఆహారధాన్యాల సేకరణ,వ్యవసాయ విధానంలో మార్పులు రానంత వరకు ..వాటి ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతో పాటు, ఆహారధాన్యాల దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే ఎంతగా శ్రమించినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కార్పోరేట్‌ ‌దిగ్గజాలకు…

డా. ఎ బి కే ప్రసాద్ కు రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు

  ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – “రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు”కు  డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్’ ఎంపికయ్యారు. జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబికె ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. ఏబికె…

ఉద్యమకారులకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ ఎం‌దుకు

అమరవీరుల స్ఫూర్తితోనే పాదయాత్ర కుటుంబ పాలనను పెంచి పోషిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించుతాం నలుమూలల తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగరేస్తాం హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ములుగుకు చేరిన కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి పాదయాత్ర ములుగు నుంచి ప్రజాతంత్ర బృందం, ఫిబ్రవరి 7 : తెలంగాణ అమరవీరుల…

బిగ్గెస్ట్ ‌టోర్నమెంట్‌ ఆఫ్‌ ‌ద ఇయర్‌-2022‌గా సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ

కప్‌ ‌బెస్ట్ ఆర్గనైజర్‌ ‌మంత్రి హరీష్‌రావు ప్రముఖ క్రిక్‌ ‌యాప్‌ ‌ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు 19 లక్షల మంది ప్రేక్షకులు…256 మ్యాచ్‌లు, 257 టీమ్స్..5‌వేల మంది క్రీడాకారులు.. మంత్రి హరీష్‌రావు సారథ్యంలో దేశంలో బిగ్గెస్ట్ ‌టోర్నీగా గుర్తింపు ఆర్గనైజర్స్‌ను అభినందిస్తూ..సిద్ధిపేట క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు మా బాధ్యతను పెంచింది : నిర్వాహకులు…

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి టార్గెట్‌గా రేవంత్‌ ‌పాదయాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ హాత్‌ ‌సే హాత్‌ ‌జోడోకు విశేష స్పందన ఏకమవుతున్న సీనియర్లు..కార్యకర్తల్లో జోష్‌ రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ధృడ సంకల్పం తీసుకున్నారు. అందుకే అరవై రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించే పక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌హౌస్‌ ‌కేసులో ప్రభుత్వ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ‌విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆర్డర్‌ ‌సస్పెన్షన్‌ను 3 వారాలకు పొడిగించాలని పిటిషన్‌ ‌దాఖలైంది. సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని ప్రభుత్వం కోరింది. సీబీఐ కేసు నమోదు చేసిందా అని ప్రభుత్వాన్నిహైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ ఇంకా కేసు…

యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి

‌రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. ఎంతో చరిత్ర కలిగిన వేములవాడకు మహర్దశ తీసుకుని వొస్తామని అన్నారు. ఇందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మహాశివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని…

మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌భార్య ఆత్మహత్య

మంచిర్యాల (మందమర్రి), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7  : మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌బాలకృష్ణ భార్య జ్యోతి  (32) మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిరాలలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌విధులు నిర్వహిస్తున్న నల్లమల బాలక్రిష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా…

బడ్జెట్‌ను చూసి నవ్వుకుంటున్న జనం

ప్రజల్లో ఎక్కడా కానరాని చర్చ 1.30 లక్షల ఆదాయం ఉంటే..రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్‌ ఎలా సాధ్యం? బీజేపీ శిక్షణ తరగతుల ప్రారంభించిన పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ…