Category Uncategorized

అధికారం ఇంకా 3 నెలలే…ఆ తరువాత మీ దుకాణం బంద్‌

‌బీఆర్‌ఎస్‌ ‌గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే పిల్లలు, వృద్ధులను చంపే యత్నం చేస్తారా? కేసీఆర్‌ ‌పాలనలో కుక్కలు పిల్లలను చంపుతున్నాయి… బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు తాండూరులో బీజేపీ నేత మురళీ గౌడ్‌ ‌కుటుంబానికి పరామర్శ తాండూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : హత్యలు,…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే మహిళా సాధికారత

కేసిఆర్‌కు మహిళల పట్ల చిన్నచూపు పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కేంద్రంలో మహిళా బిల్లును బిజెపి అడ్డుకున్నది స్వయం సహాయక సంఘాల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 22 : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళా సాధికారతకు అడ్డుగోడగా నిలుస్తున్నాయని కాంగ్రెస్‌…

హైదరాబాద్‌లో మొక్కలు నాటిన కంగనా

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 22 : బాలీవుడ్‌ ‌స్టార్‌ ‌హీరోయిన్‌ ‌కంగనా రనౌత్‌ ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసారు.  కంగనా రనౌత్‌ ‌మొక్కలు నాటిన సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను.. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌…

గన్నవరం సబ్‌జైలుకు ఎపి టిడిపి నేత పట్టాభి

విజయవాడ, ఫిబ్రవరి 22 : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలు కు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ‌కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్‌ ‌కోర్టు జడ్జి ఎదుట పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభికి సంబంధించిన మెడికల్‌ ‌రిపోర్టును…

సంసద్‌ ‌రత్న అవార్డులు-2023కు ఎంపికయిన ఎంపిలకు ప్రధాని అభినందన

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : సంసద్‌ ‌రత్న అవార్డులు-2023తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలను తెలియ జేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోశి ట్వీట్‌ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ…‘‘సంసద్‌ ‌రత్న పురస్కారాలను అందుకోబోతున్న నా తోటి ఎంపిలకు ఇవే…

‌ప్రజలను చేరువ చేస్తుండడంతో పాటు దేశ ప్రగతికి తోడ్పడుతున్న విమానయాన రంగం : ప్రధాన మంత్రి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : దేశీయంగా వాయు మార్గంలో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షలకు చేరుకొన్న తరుణంలో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్‌ అనంతర కాలంలో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్యలో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది. ఈ సందర్భంగా పౌర విమాన…

ఇకో-టూరిజమ్‌ ‌గమ్యంగా ముప్ఫయ్‌ ‌బంజరు భూక్షేత్రాలు

తీర్చిదిద్దడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : మొత్తం 1610 హెక్టార్‌లలో విస్తరించిన 30 బంజరు భూక్షేత్రాలను సుందరమైన ఇకో-టూరిజమ్‌ ‌గమ్యంగా మలచిన కోల్‌ ఇం‌డియా జట్టు ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పర్యాటక కేంద్రాన్ని చూడడానికి కేవలం ప్రజలే కాక పక్షుల సమూహాలు కూడా వొస్తున్నాయి.…

భారత్‌, ‌గుయాన మధ్య వాయు సేవలు

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : భారతదేశ ప్రభుత్వానికి మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వానికి మధ్య వాయు సేవల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ ఒప్పందంలో చేరేందుకు గాను అవసరమైన ఆంతరంగిక ప్రక్రియను పూర్తి చేసినట్లుగా ప్రతి ఒక్క…

శ్రీ‌వాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ ‌తిరిగి ప్రారంభించిన టిటిడి

తిరుమల, ఫిబ్రవరి 22 :  శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌  ‌ను టీటీడీ పున:ప్రారంభించింది. తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్‌ ‌మార్కెటింగ్‌ అవుతుండడంతో గతేడాది డిసెంబర్‌ 29 ‌నుంచి కరెంటు బుకింగ్‌ ‌కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల నుంచి వస్తున్న విజ్ఞాపనలు మేరకు తిరిగి తిరుమలలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన…