Category Uncategorized

అం‌ధత్వ రహిత తెలంగాణ.. ప్రభుత్వ లక్ష్యం

అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు కెసిఆర్‌ ‌లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు…

బండి సంజయ్‌, ‌రేవంత్‌ ఇద్దరూ పిచ్చోళ్లే

వారికి పదవులు ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి ఒకరు పేల్చుతా అంటే…ఇంకొకరు కూల్చుతానంటరు ముమ్మాటికీ మాది కుటుంబ పాలన మాది నాలుగు కోట్ల ప్రజల వసుదైక కుటుంబం రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయా చెప్పాలి రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం భూపాలపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : భారత్‌ ‌ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ అధినేత బిల్‌ ‌గేట్స్ ఇం‌డియాపై ప్రశంసల జల్లు కురిపించారు.రోటా వైరస్‌, ‌కరోనా వైరస్‌ ‌లాంటి వాటికి మందును భారత్‌ ‌లోనే తయారుచేశారు. వీటికోసం గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌సహకారం అందిస్తానని వెల్లడించారు. ఇండియన్‌ అ‌గ్రికల్చరల్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎఆర్‌ఇ) ‌పరిశోధనలకోసం గేట్స్…

విమానం ఎక్కుతూ జారిపడ్డ బైడెన్‌

అం‌తలోనే తేరుకుని విమానంలోకి చేరిన అధ్యక్షుడు న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారి పడ్డారు. ఉక్రెయిన్‌, ‌పోలాండ్‌ ‌పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌లోకి ఎక్కుతుండగా బైడెన్‌ ‌కాలు స్లిప్‌ అయ్యింది.…

మేఘాలయలో గొడ్డు మాంసంపై ఆంక్షలు లేవు

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 23 : మేఘాలయంలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా గొడ్డు మాంసం తింటానని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ఎర్నెస్ట్ ‌మావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసంపై ఇతర రాష్టాల్రు ఆమోదించిన తీర్మానంపై తాను ప్రకటన చేయలేనన్న ఆయన.. మేఘాలయలో అందరూ గొడ్డు మాంసం తింటారని, అది…

కర్ణాటకలో సివిల్‌ ‌సర్వెంట్ల మధ్య సద్దుమణగని గొడవ

పరస్పర విమర్శలు…రూప మౌద్గిల్‌కు లీగస్‌ ‌నోటీసు పంపిన ఐఎఎస్‌ ‌రోహిణి బెంగళూరు, ఫిబ్రవరి 23 : కర్ణాటకలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారిన ఇద్దరు సివిల్‌ ‌సర్వెంట్‌ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్‌ ‌ఫైట్‌ ‌కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను…

నేడు ఎపి గవర్నర్‌గా అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

ప్రమాణస్వీకారోత్సవానికి ముస్తాబైన రాజ్‌భవన్‌ ‌విజయవాడ చేరుకున్న నజీర్‌కు సిఎం జగన్‌ ‌ఘనస్వాగతం అమరావతి, ఫిబ్రవరి 23 : ఏపీ కొత్త గవర్నర్‌ ‌జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ఈ ‌నెల 24న శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త గవర్నర్‌ ‌ప్రమాణ స్వీకార ఘట్టానికి రాజ్‌ ‌భవం ముస్తాబు అయింది. హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ఆయన చేత…

టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ

పసుపు కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు అంచలంచెలుగగా ఎదిగిన నేత కన్నా అని చంద్రబాబు కితాబు అమరావతి, ఫిబ్రవరి 23 : బిజెపిని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.…

బడ్జెట్‌లో కేటాయింపులు భవిష్యత్‌ ‌తరాలకు ఉజ్వల భవిష్యత్తు

గ్లోబల్‌ ‌గ్రీన్‌ ఎనర్జీ మార్కెట్‌లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో బడ్జెట్‌ది ప్రధాన పాత్ర ‘గ్రీన్‌ ‌గ్రోత్‌’‌పై బడ్జెట్‌ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 23 : హరిత వృద్ధి, శక్తి పరివర్తన కోసం భారతదేశం అనుసరివచే వ్యూహాలలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయని, అందులో మొదటిది పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని…