ఇంటి భోజనం సర్వీస్ చేయనున్న జోమాటో
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23 : ఫుడ్-డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్ల నుంచి పుడ్ సరఫరా చేస్తున్న ఈ సంస్థ ఇక ఆఫీసులకు వెళుతున్న వారికి ఇంటి భోజనాలు అందించనుంది. ముంబైలో డబ్బావాలల పాత్రను పోషించనుంది. ఇక నుంచి ఎవరైనా తమింటి భోజనాన్ని పంపిస్తే వారికి కూడా అందించనుంది.…
