Category Uncategorized

లండన్‌ ‌వెళ్లాల్సిన విమానం డిలే

కారణాలు తెలపకపోవడంతో ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 24 : శంషాబాద్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ ఎయిర్‌ ‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ ‌నుండి లండన్‌ ‌వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఫ్లైట్‌ 8 ‌గంటల ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉదయ 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్‌ ఇం‌డియా విమానం 11.45 వెళ్తుందని అధికారులు…

మేఘాలయలో కమల వికాసం తథ్యం

ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌ ‌విమర్శలు పట్టించుకోం బిజెపి ప్రచార సభలో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : మేఘాలయ ఎన్నికల్లో బిజెపి దూకుడు పెంచింది. 27న జరిగే ఎన్నికల్లో ముమ్మరం ప్రచారం చేపట్టింది. ప్రదాని మోడీ శుక్రవరాం అక్కడ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ‌వ్యవహార శైలి, ప్రయోగిస్తున్న పదజాలంపై ప్రధాన మంత్రి నరేంద్ర…

ఎపి రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

రాజ్‌భవన్‌లో చేయించిన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి హాజరైన సిఎం జగన్‌, ‌చంద్రబాబు, మంత్రులు అమరావతి, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌ప్రశాంత్‌కుమార్‌ ‌మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి…

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…

పరిణతకు ప్రమాణం పలుకుజెలి…

తెలంగాణ సాహిత్య పరిశోధనకు సంబంధమైన విశిష్టమైన అంశాలతో వెలువడిన విమర్శనాత్మక వ్యాస సంకలనం పలుకుజెలి. సీనియర్‌ ‌సాహితీవేత్త, కవి డాక్టర్‌ ‌టి. శ్రీరంగస్వామి లేఖిని నుండి వెలువడిన 16 వ్యాసాలతో కూడిన విశిష్ట  సంకలనమిది. అధ్యయనశీలత, సూక్ష్మ వివేచనా దృష్టితో ఈ వ్యాసాలలో విమర్శనాత్మక విశ్లేషణ జరిగింది.సంకలనంలోని  మొదటి, రెండవ వ్యాసాలు తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్య్రోద్యమ…

బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్న..

ఎమ్మెల్యే స్వార్థ పూరిత కుట్రకు బలయ్యాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్‌ ‌పదవికి బోగ శ్రావణి రాజీనామా జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : బాధాతప్త హృదయంతోనే తాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీని వీడవలసి వొస్తుందని మాజీ మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌బోగ శ్రావని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసి గత…

జిహెచ్‌ఎం‌సి నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం కటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : అం‌బర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు సీరియస్‌ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై…