లండన్ వెళ్లాల్సిన విమానం డిలే
కారణాలు తెలపకపోవడంతో ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 24 : శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 8 గంటల ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉదయ 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 11.45 వెళ్తుందని అధికారులు…
