Category Uncategorized

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం

16 మార్చి 1995న దేశవ్యాప్తంగా ‘జోనస్‌ ‌సాల్క్’ ‌కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా అందించే ‘ఓరల్‌ ‌పల్స్ ‌పోలియో డ్రైవ్‌’ ‌ప్రారంభమైంది. భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతియేట 16 మార్చిన ‘జాతీయ వ్యాక్సినేషన్‌ ‌దినం (నేషనల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌లేదా ఇమ్యునైజేషన్‌ ‌డే)’ను పాటించుట ఆనవాయితీగా మారింది.…

నదుల పరిరక్షణకు పటిష్ఠమైన కార్యాచరణ అవసరం

‘‘ఆర్ధర్‌ ‌కాటన్‌, ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది మహనీయులు నీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి,పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటి కంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది.అయినా ప్రతీ చోట జలవివాదాలు తలెత్తుతున్నాయి.అపారమైన జలసంపద కడలి పాలౌతున్నది.…

బిజెపీలోనూ అసంతృప్తి

ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు…

కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయా…

‘‘‌కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి  సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో  ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి…

డెత్‌ ‌బెడ్‌పై డెమక్రసీ

పరిహాసం ప్రజాస్వామ్యం డెత్‌ ‌బెడ్‌పై సమన్యాయం డెమక్రసీ హైజాక్‌ ‌ఖాయం హాక్‌ అవుతున్న అధికారం బోనులో శాంతి పావురం ! బంధీ అయ్యింది సుస్వరాజ్యం నీతి నియమాలే బహుపూజ్యం అధికారమే దోపిడీ మహాద్వారం అతలాకుతలం మానవత్వం సైబర్‌ ‌తెరలే అక్రమాదాయం ! బంధుప్రీతికే పట్టాభిషేకాలు డుబ్బులకే సకల నాటకాలు ఉన్నోళ్లవే రాక్షస రాజ్యాలు దొడ్డోళ్లకే అవినీతి…

సంక్షేమం..అభివృద్ధి లక్ష్యంగా పాలన

ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌నజీబ్‌ ‌ప్రసంగం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అమరావతి, మార్చి 14 : ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా నవరత్నాలతో ఏపీ ప్రజలకు నేరుగా నిధులు అందించా మన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల…

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మళ్లీ గందరగోళం

ఆదానీ వ్యవహారంపై జెపిసికి విపక్షాల డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల ఆందోళన…కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 14 : వరుసగా రెండోరోజూ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. దీనిపై జెపిసి వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష…

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు

న్యూ దిల్లీ, మార్చి 14 : ఆస్కార్స్ 2023‌లో ఇండియన్‌ ‌ఫిల్మస్‌కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ఫిల్మ్‌లోని నాటు నాటు సాంగ్‌ ‌ద ఎలిఫెంట్‌ ‌విస్పరర్స్ ‌షార్ట్ ‌ఫిల్మ్‌కు ఆస్కార్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ చిత్రబృందాన్ని అభినిందించింది. ఇండియన్‌ ‌సినిమాకు ఆస్కార్‌ అవార్డులు దక్కడం అది మన వైభవాన్ని…

ఏపీ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన

అత్తింటివారిపై కత్తితో అల్లుడి దాడి భార్య, అత్తలు మృతి..మామకు తీవ్రగాయాలు కర్నూలు, మార్చి 14 : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పెల్ళైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై విచక్షణరహితంగా ఓ అల్లుడు కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న శ్రావణ్‌కు రుక్మిణితో రెండు వారాల కిందట వివాహం…